సీఎం కేసీఆర్ నేతృత్వంలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వేదికైంది. ప్రజా ఆశీర్వాద సభకు భారీగా జన సమీకరణకు గులాబీ నేతలు చర్యలు చేపడుతున్నారు.
ఇక ముస్లింల విషయానికి వస్తే వారు షరియా చట్టం 1937ను అనుసరిస్తున్నారు. దేశంలోని ముస్లిం పర్సనల్ లా బోర్డు దీన్ని అమలు చేస్తుంది. మహమ్మద్ ప్రవక్త ప్రవచనాల ఆధారంగా తమ మత సంప్రదాయాలు ఆచార వ్యవహారాలుంటాయని వ�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో 21న ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోల్కతాలో ఎన్నికల మేనిఫెస్టో వి�