పౌరసత్వ చట్టం (1955)లో సవరణలను చేస్తూ కేంద్రం శరవేగంగా రూపొందించిన పౌరసత్వ సవరణ బిల్లు (సిటిజెన్షిప్ అమెండ్మెంట్ బిల్), 2019 డిసెంబర్ 9న లోకసభ ఆమోదం పొందింది. అనుకూలంగా 311 ఓట్లు వస్తే 80 మంది వ్యతిరేకించారు.
రాష్ర్టాలకు గ వర్నర్లను నియమించే సమయం లో ముఖ్యమంత్రులతో సంప్రదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని ఏఐఏడీఎంకే తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. అలా గే ‘నీట్' పరీక్షను రద్దు చేస్తామని, వై ద్య విద�
వచ్చే సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని తమిళనాడులోని అధికార డీఎంకే కొన్ని సంచలన హామీలతో తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను బుధవారం విడుదల చేసింది. డీఎంకే భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమి అధికారంలోకి వస�
మోదీ ప్రభుత్వం మాటలే తప్ప హామీలను అమలుచేయకుండా.. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నదని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వారి సమస్యలకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అభయహస్తం ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి తీరుతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇచ్చిన మాట �
గ్రామాల్లో కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన గ్యారెంటీల అమలు కోసం సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ఆదేశంతో గ్రామాలు, పట్టణాల్లో దరఖాస్తుల స్వీకర
ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో శనివారం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని స్థానిక ఎమ్మెల్యే టి.రాంమోహన్రెడ్డి సతీమణి ఉమారామ్మోహన్రెడ్డి పరిగి బస్టాండుల
స్వరాష్ట్రంలో సాగునీటితో పాటు 24గంటల ఉచిత కరెంట్ ఇచ్చి వ్యవసాయాన్ని గాడిలో పడేలా చేసిన సీఎం కేసీఆర్ సాగును ప్రోత్సహించేలా రైతుకు పెట్టుబడి సాయం అందించాలని ఆలోచించారు. ఇది ఎన్నికల మ్యానిఫెస్టోలో లేకప�
సమైక్య రాష్ట్రంలో మిర్యాలగూడ పట్టణ ప్రజలు తాగునీటి కోసం అష్టకష్టాలు పడ్డారు. మౌలిక సదుపాయాలు కూడా అంతంత మాత్రమే. ఒకటో అరో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఉండేవి. పారిశుద్ధ్యం, పచ్చదనం అసలే లేదు.
తాండూరు నియోజకవర్గంలోని సబ్బండ వర్ణాల ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటూ రోహిత్రెడ్డిని రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. గడిచిన తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తాండూరు నియోజకవర్గంల�