కాంగ్రెస్కు ఓటేస్తే కాట్లేసిన్నట్టేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. బుధవారం రాత్రి వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి, పోచెట్టిపల్లి గ్రామంలో జరిగిన ఎన్నిక�
“పోరాడి సాధించుకున్న తెలంగాణను దొంగల చేతిలో పెట్టి రాష్ర్టాన్ని ఆగం చేయొద్దు.. ఒక్క ఓటుతో తప్పు చేస్తే మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికీ ఆంధ్రోళ్లు చెప్పినట్టే వింటయ్�
ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించే కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మిమోసపోవద్దని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ కోరారు. నకిరేకల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మద్దతుగా కేతేపల్�
ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని కుర్మిద్ద, తాటిపర్తి, నానక్నగర్, మేడిపల్లి, మల్కీజ్గూడ, తక్కళ్లపల్లితండా, తక్కళ్లపల్లి, కొత్తపల్లి �
మరోసారి ఆశీర్వదించండి మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని రం గుండ్ల గ్రామం తూటిపేటతండా, గాత్తండా, నా గార్జునపేట, జమ్మన కోట, చి�
ఎన్నికల వేళ కనిపించే కాంగ్రెసోళ్లను నమ్మవద్దని, వారు చేసేదేమీ లేదని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ హెచ్చరించారు. మండలంలోని ఇద్దంపల్లి, ఎల్లారెడ్డిబావి, పాత్లావత్తండా.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై అవినీతి ఆరోపణలు రావడం వల్లే ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించారని, అవినీతితో సంపాదించిన డబ్బుల మూటలతో ఈ ఎన్నికల్లో ఓటర్లను కొనేందుకు చూస్తున్నారని కరీంనగర్ �
వచ్చే నెల 3వ తారీఖు తర్వాత ఏర్పడేది బీఆర్ఎస్ సర్కారేనని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. ఐదేండ్లకోసారి మాత్రమే వచ్చే నాయకులు ఇక్కడి ప్రజలకు అవసరం లే�
ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నల్లగొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థ్ధి కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఇందుగుల, చెరువుపల్లి, దాచారం, కొత్తగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచ�
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరింత అభివృద్ధి కోసం రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను మరో మారు ఆశీర్వదించాలని బీఆర్ఎస్ మునుగోడు నియో
తాండూరు నియోజకవర్గంలోని సబ్బండ వర్ణాల ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటూ రోహిత్రెడ్డిని రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. గడిచిన తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తాండూరు నియోజకవర్గంల�
మేడ్చల్ పట్టణంలో బీఆర్ఎస్ ప్రచారం గురువారం జోరుగా సాగింది. చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహారెడ్డితో పాటు కౌన్సిలర్లు, నాయకులు వివిధ వార్డుల్లో ప్రచారం చేస్తూ జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై మల్లన్న,
పేదల కష్టాలు తెలిసిన కేసీఆర్ను మూడోసారి సీఎంగా చేసుకుంటేనే మరిన్ని సంక్షేమ పథకాలు అందుకునే అవకాశం ఉంటుందని ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు.
Minister Sathyavathi Rathord | ఎన్నికల్లో ప్రజలను మోసగించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు చెబుతారని, వాటిని నమ్మొద్దని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్(Minister Sathyavathi Rathord) అన్నారు. గురువారం మహబూబాబా�