Minister KTR | పనిచేసే నాయకున్ని ప్రోత్సహించడం ప్రజల బాధ్యత అని.. ప్రజా సమస్యల కోసం పాటు పడుతున్న చేవెళ్ల బీర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య (MLA Kale Yadaiah)ను గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Mi
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ దూసుకుపోతున్నది. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా అగ్రనేతలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ (Minister KTR) విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని జడ్పీనకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని దాసరిగూడెం, చెర్వుగట్టు, ఏపీ లింగోటం గ్రామాల్లో బుధవారం విస్తృతంగా ప్రచారం న�
నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధ్దిని చూసి ఈ ఎన్నికల్లోను తనను ఆదరించాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డి కోరారు. మంగళవా రం రాత్రి భైంసాలోని సంజీవ్ రెడ్డి ఫ్యాక్టరీలో పలువురు
యాభై ఎండ్లు అధికారమిస్తే అభివృద్ధి చేసే సోయిలేని కాంగ్రెస్ను బొందపెట్టాలని ధర్మపురి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీ
అభివృద్ధిని చూసి మరోసారి ఆశ్వీదరించాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని 12వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలోనే నియోజకవర్గం అన్ని
మరోసారి తనను ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా గాక కార్యకర్తలా సేవలందిస్తానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి ఆయన మండల కేంద్రంలో పాల్గొని మాట్లాడారు. నడిగూడెం మ�
బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. భారీ ర్యాలీలు, సమావేశాలు, సభలు నిర్వహిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పార్టీ శ్రేణులు గడపగడపకూ వెళ్లి అభ్యర్థుల తరఫున ఓట్లు అభ్యర్థిస్తున్నారు. �
భూకబ్జాదారులు, రౌడీషీటర్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని, అలాంటి వారిని గెలిపిస్తే మన భూములు ఉంటాయా... ప్రభుత్వ భూములు మిగులుతాయా అని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్
సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, రాష్ట్ర ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. భువనగిరి మండలంలోని పలు గ�
‘గతంలో రాష్ర్టాన్ని ఎన్నో పార్టీలు పాలించినా చేసింది శూన్యం. ప్రజలను గోసపెట్టినయి. కనీస అవసరాలు కూడా తీర్చలేదు. కానీ 65 ఏండ్లలో జరుగని అభివృద్ధి, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో కేవలం తొమ్మిదేళ్లలో జర�
“పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ అభివృద్ధి.. సంక్షేమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టింది. ఆకుపచ్చని తెలంగాణగా మార్చింది. దేశానికే దిక్సూచిగా నిలిపింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ రావడం ఖాయం. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర�
తుంగతుర్తి నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు.. మరోమారు ఆశీర్వదించి అభివృద్ధికి పట్టం కట్టాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ప్రజలను కోరారు. బుధవారం మండలంలోని కా
సెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగం గా ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు(గురువారం) ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ దిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో నిర్వహిం చే ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ల్లో పాల్గొంటారు.
ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే బీఆర్ఎస్ కావాలా? స్కాములు చేసే కాంగ్రెస్ కావాలా? మీరే ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ చొప్పదండి అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రజలకు సూచించారు. మండల