గిరిజన సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. మంగళవారం బేల మండలంలోని ఖడ్కి, సోన్ఖాస్, సదల్పూర్, వరూర్, హస్నాపూర్�
ఈ సారి ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే పెద్ద జీతగాడిలా పనిచేస్తానని వ్యవసాయ శాఖ మంత్రి, వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా గోపాల్పేట, రేవల్లి, ఏదుల మం�
పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్టేనని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్�
ఎవుసమే తెలియని కాంగ్రెస్ నాయకులు గ్యారెంటీల పేరుతో ప్రజల్లోకెళ్లడం విడ్డూరంగా ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
MLA Mutha Gopal | బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని బీఆర్ఎస్ (BRS) ముషీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ముఠా గోపాల్ అన్నారు.
Mla Prakash Goud | తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఉద్భవించిన బీఆర్ఎస్ 10 ఏండ్లలో ప్రజా అవసరాలను తీర్చడంలో ముందంజలో ఉందని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే టి.ప్రకాష్గౌడ్
Mla Sudeer reddy | ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి (Mla Sudeer reddy)కి కొత్తపేట డివిజన్ నాయీ బ్రాహ్మణ సంఘం సంపూర్ణ మద్దతు తెలిపింది.
Minister Srinivas Goud | మహబూబ్నగర్ (Mahbubnagar) బీఆర్ఎస్(BRS) పార్టీ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) ఎన్నికల ప్రచారంలో సొరికొత్త ఒరవడితో దూసుకెళ్తున్నారు. పొద్దున లేచింది మొదలు గల్లీ గల్లీ తిరుగుతూ..చేను చెలకల్
Minister Gangula | ఆంధ్రోళ్లు ఢిల్లీ పార్టీలతో కుమ్మక్కై తెలంగాణను మళ్లీ దోచుకునేందుకు సిద్ధమయ్యారని.. ఆంధ్రోళ్లకు మనకు జరిగే యుద్దమే ఈ ఎన్నిక అని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. జిల్లాలోని �
రైతులు కాంగ్రెస్ చెబుతున్న 3 గంటల విద్యుత్ వైపు ఉంటారా.. లేక సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉచితంగా అందిస్తున్న 24 గంటల విద్యుత్ వైపు ఉంటారో ఆలోచించుకోవాలని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ గెలుపే లక్ష్యంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, యువజన విభాగం నాయకులు, అభిమానులు విస్త్రృతంగా ఎన్నికల ప్రచారం నిర్వ�
బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యపడిందని ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. ఆదివారం బేల మండలంలోని సాపోనాల, మారుతిగూడ, చాంద్పల్లి, భవానిగూడ, బాలుగూడ, పిట్గావ్
ఉద్యమాల గడ్డ ఇబ్రహీంపట్నానికి బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం వస్తున్నారు. రెండో విడుత ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సాయంత్రం 3 గంటలకు జరిగే ప్రజా ఆశీర్వాద
Minister Jagdish Reddy | ఓటేసిన ప్రతిసారి రెండు గంటలు కరెంటు కట్ చేసిన పాపం కాంగ్రెస్ పార్టీదని, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy )నియోజకవర్గంలో సభలు, సమావేశాలు రోడ్ షోలతో