‘ ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నాయని తెలిసి కూడా లక్షల్లో డబ్బులు తరలిస్తూ.. పట్టుబడుతున్నారు. ఎంత సీరియస్గా తరలించాలని ప్రయత్నించినా..ఆపరేషన్ ఎలా ఫెయిల్ అయింది.. మనం డబ్బులు తరలిస్తున్నట్టు వారికి సమా�
Minister Niranjan Reddy | ఈ ఎన్నికలు ఒక్కరి కోసం కాదు. మన బతుకులు మార్చే ఎన్నికలని ఆలోచించి ఓటు వేయాలని వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy )అన్నారు. శుక్రవారం శ్రీరంగాపురం మండలంలోని వివిధ గ్రామ�
Minister Sabita Indra Reddy | ఎన్నికల సమయంలోనే కనిపించే ప్రతిపక్షాలకు మరోసారి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indra
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో (Praja Ashirvada Sabha) పాల్గ�
ప్రస్తుత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చేసిందేమీ లేదని, కొత్తగా చేసేది కూడా లేదని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు అసమర్థులని, 60 ఏండ్లలో అభివృద్ధి చేయని వారు
రాష్ట్రంలో మంచినీటి దాహాన్ని తీర్చిన అపరభగీరథుడు సీఎం కేసీఆర్ అని, దళిత బంధు ప్రపంచంలో ఎక్కడా లేదని, ఒక్క తెలంగాణలోనే అమలు జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన సీఎం కేసీఆర్ పాలన అంటే నమ్మకం..యాభై ఏండ్లు అధికారమిస్తే కుంభకోణాలకు పాల్పడ్డ కాంగ్రెస్ అంటే మో సం..’అని మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూ�
కాంగ్రెస్ పార్టీ నాయకుల మోసపు మాటలు నమ్మి ఓటేస్తే రాష్ట్రంలో కారు చీకట్లు తప్పవని బీఆర్ఎస్ మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు అన్నారు. గురువారం మండలంలోని అన్నపరెడ్డిగూడెం, వేములప�
కాంగ్రెస్కు ఓటేస్తే కాట్లేసిన్నట్టేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. బుధవారం రాత్రి వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి, పోచెట్టిపల్లి గ్రామంలో జరిగిన ఎన్నిక�
“పోరాడి సాధించుకున్న తెలంగాణను దొంగల చేతిలో పెట్టి రాష్ర్టాన్ని ఆగం చేయొద్దు.. ఒక్క ఓటుతో తప్పు చేస్తే మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికీ ఆంధ్రోళ్లు చెప్పినట్టే వింటయ్�
ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించే కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మిమోసపోవద్దని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ కోరారు. నకిరేకల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మద్దతుగా కేతేపల్�