నేను ప్రజా సేవకే అంకి తమయ్యాను. ప్రజల కష్ట్ట, సుఖాల్లో నిరంత రం వెన్నంటే ఉంటున్నా.. 365 రోజులు నిర్మల్ ప్రజ ల వెంట నడుస్తున్నా, మీ అందరికీ తెలుసు. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్రెడ్డి స్థానికుడు కాదు.. నేను స్థాని�
గతంలో 60ఏండ్లు పాలించి తెలంగాణకు ఏమీ చేయని నాయకులు, ఇప్పుడు ఏంజేస్తారని బీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్పీటీసీ పట్నం అవినాశ్రె
బీఆర్ఎస్తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన మండలంలోని నామవరం, రాఘవపురం, లాల్తండా, బల్లుతండా, సిరికొండ, రావిపహాడ్, అప్ప�
డబ్బు సంచులు నెత్తిన పెట్టుకొని వచ్చినా.. కాంగ్రెస్ అభ్యర్థికి మహేశ్వరంలో ఓటమి తప్పదని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులని.. తాను రియల్ ల
‘ ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నాయని తెలిసి కూడా లక్షల్లో డబ్బులు తరలిస్తూ.. పట్టుబడుతున్నారు. ఎంత సీరియస్గా తరలించాలని ప్రయత్నించినా..ఆపరేషన్ ఎలా ఫెయిల్ అయింది.. మనం డబ్బులు తరలిస్తున్నట్టు వారికి సమా�
Minister Niranjan Reddy | ఈ ఎన్నికలు ఒక్కరి కోసం కాదు. మన బతుకులు మార్చే ఎన్నికలని ఆలోచించి ఓటు వేయాలని వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy )అన్నారు. శుక్రవారం శ్రీరంగాపురం మండలంలోని వివిధ గ్రామ�
Minister Sabita Indra Reddy | ఎన్నికల సమయంలోనే కనిపించే ప్రతిపక్షాలకు మరోసారి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indra
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో (Praja Ashirvada Sabha) పాల్గ�
ప్రస్తుత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చేసిందేమీ లేదని, కొత్తగా చేసేది కూడా లేదని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు అసమర్థులని, 60 ఏండ్లలో అభివృద్ధి చేయని వారు
రాష్ట్రంలో మంచినీటి దాహాన్ని తీర్చిన అపరభగీరథుడు సీఎం కేసీఆర్ అని, దళిత బంధు ప్రపంచంలో ఎక్కడా లేదని, ఒక్క తెలంగాణలోనే అమలు జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన సీఎం కేసీఆర్ పాలన అంటే నమ్మకం..యాభై ఏండ్లు అధికారమిస్తే కుంభకోణాలకు పాల్పడ్డ కాంగ్రెస్ అంటే మో సం..’అని మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూ�
కాంగ్రెస్ పార్టీ నాయకుల మోసపు మాటలు నమ్మి ఓటేస్తే రాష్ట్రంలో కారు చీకట్లు తప్పవని బీఆర్ఎస్ మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు అన్నారు. గురువారం మండలంలోని అన్నపరెడ్డిగూడెం, వేములప�