ఖమ్మం జిల్లా విద్యాశాఖలో సర్వీస్ రిజిస్టర్ల(ఎస్ఆర్)కు భద్రత లేనట్లుగా కనిపిస్తున్నది. ఇంక్రిమెంట్లు, సరెండర్ లీవుల కోసం ఇంటి నుంచి ఆఫీసుకు ఎస్ఆర్లను తీసుకెళ్లి తీసుకొస్తుండడంతో వాటి భద్రతపై అను�
ఇటీవల నియమితులైన టీచర్ల జాబ్లకు గ్యారంటీ లేకుండా పోయింది. కలల కొలువు సాధించామన్న సంతోషంలో ఉన్న అభ్యర్థులకు సర్కారు ఊహించని షాక్ ఇస్తున్నది. డీఎస్సీలో ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న కొందరిని ప్రభుత్వం అక
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో జరిగిన రాష్ట్రస్థాయి 68వ ఎస్జీఎఫ్ క్రీడల్లో విలువిద్య, ఫెన్సింగ్ పోటీలు మంగళవారం ముగిశాయి. ఆర్చరీలో 14 ఏండ్ల విభాగంలో 24 మంది బాలబాలికలు, 17 సంవత్సరాల విభాగంలో 24 మంది విజ�
జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లల్లోని పోస్టులను మరో స్కూల్కు తరలించేందుకు విద్యాశాఖ అనుమతి చ్చింది. ఇలా 870 పోస్టులను తరలించనున్నారు. వీటిలో ఎక్కువగా భాషాపండితులు, ఎస్జీటీ పోస్టులున్నట్టు తెలిసింది.
డీఎస్సీ-2024లో ర్యాంకు సాధించి 1:3 పద్ధతిలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ముగియగా.. వివిధ కేటగిరీల్లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను విద్యా శాఖ మంగళవార విడుదల చేసింది.
ప్రభుత్వం, విద్యాశాఖ నిర్లక్ష్యంతో డీఎస్సీ-2024 అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. ఉపాధ్యాయ పోస్టుల ఫలితాలను సోమవారం విడుదల అవగా.. జిల్లా వారీగా ర్యాంకులు వెల్లడించిన విద్యాశాఖ ఆయా జిల్లాల్లో ఖాళీల ఆధారంగా 1:3 పద్�
‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..’ అన్న చందంగా ఉంది ఖమ్మం జిల్లా విద్యాశాఖకు చెందిన సైన్స్ మ్యూజియం పరిస్థితి. ఈ మ్యూజియాన్ని సిద్ధం చేసేందుకు గత కేసీఆర్ ప్రభుత్వంలోనే అన్ని చర్యలూ తీసుకున్నారు.
DSC Results | డీఎస్సీ ఫలితాల విడుదలపై సస్పెన్స్ కొనసాగుతున్నది. ఫైనల్ కీ అభ్యంతరాలపై విద్యాశాఖ ఏదీ తేల్చడంలేదు. ఇప్పటివరకు జనరల్ ర్యాంకింగ్ జాబితా సైతం విడుదల కాలేదు.
డీఎస్సీ-2008 అభ్యర్థులకు క్యాబినెట్ నిర్ణయం మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,367 మంది అభ్యర్థులకు ఈ నెల 27 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించన�
రాష్ట్రంలో నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్(ఎన్సీఎఫ్)-2023 ప్రకారం విద్యాశాఖ కొత్త పాఠ్యపుస్తకాలను దశలవారీగా రూపొందించనున్నది. 2014 తర్వాత కేసీఆర్ సర్కారు హయాంలో పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేశారు.