పాఠశాలల నిర్వహణకు కేటాయించిన నిధుల జమ, వినియోగం వివరాల సేకరణ వంటి కీలకమైన విభాగాల్లో పనిచేయాల్సిన సిబ్బంది లేక మూడు నెలలు కావస్తోంది. ఈ విభాగం ద్వారానే ఇటీవల సుమారు రూ.2 కోట్ల పాఠశాలల నిధులు దారి మళ్లిన వ�
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల గైర్హాజరును అరికట్టేందుకు ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఉపాధ్యాయుల ఫొటోలను పాఠశాలల్లో ప్రదర్శించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట�
ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు ఆరు నెలలుగా వేతనాలు రాక పస్తులుండాల్సి పరిస్థితి ఏర్పడింది. అరకొర వేతనాలతో సేవలందిస్తున్న అతిథి అధ్యాపకులకు సమయానికి వేతనాలు అందక అప్పుల ఊబిలో కూరుకు�
డీఎస్సీ-2024లో ఉద్యోగం సాధించి, కొత్తగా కొలువులో చేరిన టీచర్లకు వేతన కష్టం వచ్చి పడింది. ఉద్యోగంలో చేరి రెండు నెలలైనా కొన్ని జిల్లాల్లో ఇంకా వారికి తొలి వేతనం అందలేదు. టీచర్ల నియామకపు తేదీపై ప్రభుత్వం నుంచి
విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి విద్యాశాఖ అధికారులు స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి శుక్రవారం తెలిపారు.
2008 డీఎస్సీలో నష్టపోయిన బాధితులకు ఉద్యోగాలిచ్చేందుకు అర్హులైన వారి లెక్కను పాఠశాల విద్యాశాఖ తేల్చింది. ఎట్టకేలకు 1,399 మంది ఉద్యోగాలు పొందేందు కు అర్హులని గుర్తించింది.
ఖమ్మం జిల్లా విద్యాశాఖలో సర్వీస్ రిజిస్టర్ల(ఎస్ఆర్)కు భద్రత లేనట్లుగా కనిపిస్తున్నది. ఇంక్రిమెంట్లు, సరెండర్ లీవుల కోసం ఇంటి నుంచి ఆఫీసుకు ఎస్ఆర్లను తీసుకెళ్లి తీసుకొస్తుండడంతో వాటి భద్రతపై అను�
ఇటీవల నియమితులైన టీచర్ల జాబ్లకు గ్యారంటీ లేకుండా పోయింది. కలల కొలువు సాధించామన్న సంతోషంలో ఉన్న అభ్యర్థులకు సర్కారు ఊహించని షాక్ ఇస్తున్నది. డీఎస్సీలో ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న కొందరిని ప్రభుత్వం అక
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో జరిగిన రాష్ట్రస్థాయి 68వ ఎస్జీఎఫ్ క్రీడల్లో విలువిద్య, ఫెన్సింగ్ పోటీలు మంగళవారం ముగిశాయి. ఆర్చరీలో 14 ఏండ్ల విభాగంలో 24 మంది బాలబాలికలు, 17 సంవత్సరాల విభాగంలో 24 మంది విజ�
జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లల్లోని పోస్టులను మరో స్కూల్కు తరలించేందుకు విద్యాశాఖ అనుమతి చ్చింది. ఇలా 870 పోస్టులను తరలించనున్నారు. వీటిలో ఎక్కువగా భాషాపండితులు, ఎస్జీటీ పోస్టులున్నట్టు తెలిసింది.