Keesara | కీసరగుట్ట బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 24వ తేదీ నుంచి గ్రామీణ క్రీడోత్సవాలను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని తెలంగాణ స్పోర్ట్స్ ఆథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఒక ప్రకటనలో తెలిప�
అన్నలూ, అక్కలూ ఆల్ ది బెస్ట్.. టెన్షన్ పడకండి.. ఒత్తిడికి గురికాకండి.. మీరే మాకు ఆదర్శం.. పరీక్షలు బాగా రాయండి.. అన్న పోస్టర్లు, ప్లకార్డులు పదో తరగతి విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి.
ప్రముఖ కవయిత్రి, స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీనాయుడు జయంతిని ఇంగ్లిష్ భాషా దినోత్సవంగా జరుపాలని విద్యాశాఖ ఆదేశించింది. ఫిబ్రవరి 13న సరోజినీనాయుడు జయంతిని పురస్కరించుకుని పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి �
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా ఫలితాలు విడుదల చేశారు. పేపర్-1లో 59.48 శాతంతో 41,327మంది, పేపర్-2లో 31.21శాతంతో 42,384 మంది ఉత్తీర్ణులయ్య�
పదో తరగతి పరీక్షల సమయంలో లీకేజీలను అరికట్టేందుకు విద్యాశాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా తొలిసారి ప్రశ్నాపత్రాలపై సీక్రెట్ సెక్యూరిటీ కోడ్ను ముద్రించనుంది.
‘మీకందరికీ తెలుసు ముఖ్యంగా రాజకీయ నాయకులకు.. ఎవరితోనైనా చెలగాటమాడొచ్చు కానీ టీచర్లతో చెలగాటమాడితే ఏమీ అనరు.. పోలింగ్ బూత్ల్లో మాత్రం వాళ్లు చెయ్యాల్సింది చేస్తారు.’ ఇది తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స�
పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను తనిఖీ చేయడానికి విద్యాశాఖ 57 బృందాలను నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను డీఈవో సోమశేఖర శర్మ శుక్రవారం జారీ చేశారు. సబ్జెక్టు మార్కులు 100 కాగా.. ఫార్మెటివ్�
పదో తరగతి విద్యార్థులకు లాంగ్వేజీ సబ్జెక్టులకు కూడా అభ్యాస దీపికలను అందించాలని రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్ల అసోసియేషన్ గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు వినతిపత్రం అందజేసింది.
జిల్లా విద్యాశాఖలోకి వలసల జోరు పెరుగుతున్నది. నగర శివారు వరకు జిల్లా విస్తరించడంతో ఇతర జిల్లాల ఉపాధ్యాయులు వలస వచ్చేందుకు అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. 20 శాతం ఉండాల్సిన స్థానికేతరులు.. ప్రస్తుతం 50 శాత�
విద్యారంగం పటిష్టతపై హయ్యర్ ఎడ్యుకేషన్ దృష్టిపెట్టింది. కొత్త సిలబస్ రూపకల్పనకు విద్యావేత్తలు, పరిశ్రమల నిపుణులు, విద్యార్థుల నుంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బా�
విద్యాశాఖ సెక్రెటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి యోగితా రాణా (Yogita Rana) నియమితులయ్యారు. 2003 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన రాణా.. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా భాద్యతలు నిర్వహిస్తున్నారు. అయితే విద్యాశాఖ స�
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 13 నుంచి 17 వరకు పాఠశాలలకు విద్యాశాఖ సెలవులిచ్చింది. ఈ నెల 11 రెండో శనివారం, 12న ఆదివారం కావడంతో అదనంగా రెండు రోజులు సెలవులొచ్చాయి.