జిల్లా విద్యాశాఖలోకి ఇతర జిల్లాల నుంచి వచ్చే ఉపాధ్యాయుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. జిల్లాకు చెందిన టీచర్లను జూనియర్ల పేరు తో ఇతర జిల్లాలకు పంపించడం..
వారంతా సర్కారు తప్పిదాలకు బాధితులు. అయినా అలుపెరగని పోరాటం చేశారు. సర్కారు కొలువులు సాధించాలని తహతహలాడారు. ఈ ప్రక్రియలో కోర్టుకెక్కారు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. ఎట్టకేలకు కష్టపడి కాంట్రాక�
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించాలని తెలంగాణ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (టీ పీటీఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆదివారం అసోసియేషన్ నేతలు విద్యాశాఖ సెక్రటరీ
‘చదువురాని వాడు కాకరకాయ అంటే ఎక్కువగా చదువుకున్న వాడు కీకరకాయ అన్నాడట’ అన్నట్లుగా ఉంది రాష్ట్ర విద్యాశాఖ పరిస్థితి. ప్రత్యేక విద్య (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉపాధ్యాయుల నియామకాలు జరిగి ఆరు నెలలు పూర్తవుతు�
Teenmar Mallanna | ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం శాసనమండలిలో విద్యపై చర్చ సందర్భంగా తీర్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ఏవీఎన్రెడ్డి విద్యాసంస్థల�
మధ్యాహ్న భోజన పంపిణీ విషయంలో పాఠశాల విద్యాశాఖ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. సర్కారు బడుల్లో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అందించాలని గురువారం ఆదేశాలిచ్చింది. ఇది సర్కారు బడ�
ఒక వైపు అధికార కాంగ్రెస్ ‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ’ తమ 7వ గ్యారెంటీగా నిత్యం ప్రకటిస్తుండగా, మరోవైపు రాష్ట్ర రాజధాని నడిబొడ్డున వందేండ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ‘ప్రజాస్వామిక హక్కుల’పై �
పదో తరగతి పరీక్ష తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం జరిగిన ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్కు 4.95లక్షల మంది విద్యార్థులు(99.67 శాతం) హాజరయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణ బడ్జెట్లో విద్యారంగానికి ప్రభుత్వం మొండిచేయి చూపిందని పీడీఎస్యూ నాయకులు విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ శాతం నిధులను కేటాయించడాన్ని నిరసిస్తూ �
ప్రభుత్వ పాఠశాలలకు విద్యాసంవత్సరం మొత్తంలో పలు అంశాలకు కేటాయించిన నిధులు.. వాటికి అనుగుణంగా ఖర్చు చేసి.. అందుకు సంబంధించిన యూసీ (యుటిలైజేషన్ సర్టిఫికెట్)లు అందజేయాలని అదనపు కలెక్టర్ శ్రీజ సోమవారం ఆదే
డీఎస్సీ-2024 స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నివేదిక ఎట్టకేలకు విద్యాశాఖకు చేరింది. స్పోర్ట్స్ అథారిటీ అధికారులు 96 మంది అర్హులైన అభ్యర్థుల జాబితాను విద్యాశాఖకు పంపించారు.