అత్యంత వేగంగా డీఎస్సీ నియామకాలు పూర్తిచేశాం. 10వేలకు పైగా టీచర్ ఉద్యోగాలిచ్చాం. ఇవీ రాష్ట్రప్రభుత్వ పెద్దలు చెప్పే గొప్పలు. కానీ ఇదే డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా టీచర్ ఉద్యోగాల భర్తీలో భారీగా అవినీతి జర�
నేటి నుంచి జిల్లాలో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 15 శనివారం నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 7:45 గంటల నుంచి 12:30గంటల వరకు విద�
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి నూతన విద్యావిధానంలో భాగంగా ఏఎక్స్ఎల్, ఈకే స్టెప్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో మొదటి దశలో పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపికైన 6 జిల్లాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వార�
US education department: అమెరికా విద్యాశాఖలో పనిచేస్తున్న సగం మంది ఉద్యోగుల్ని తొలగించనున్నారు. ఆ శాఖలో మొత్తం 4వేలకుపైగా ఉద్యోగులు ఉన్నారు. వారిలో 2100 మంది మార్చి 21వ తేదీ నుంచి సామూహిక లీవ్ తీసుకోనున్నారు.
Young India Integrated Gurukulam | రాష్ట్ర ప్రభుత్వం మెదక్ నియోజక వర్గంలో నిర్మించే యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలకు రూ. 200 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు తెలిపారు.
రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులు నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట తరగతులు మాత్రమే నిర్వహిస్తారు.
పదో తరగతిలో గ్రేడింగ్ విధానం ఎత్తివేత నేపథ్యంలో విద్యార్థులకు అందించే మెమోలను ఎలా ముద్రించాలన్న దానిపై విద్యాశాఖ తేల్చుకోలేకపోతున్నది. ఏ పద్ధతిలో ముద్రించాలన్న అంశంపై తర్జనభర్జన పడుతున్నది.
రాష్ట్రంలోని 972 సర్కారు స్కూళ్లల్లో డిజిటల్ విద్యనందించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఆయా స్కూళ్లకు కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్లను సరఫరా చేయనుంది.
Keesara | కీసరగుట్ట బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 24వ తేదీ నుంచి గ్రామీణ క్రీడోత్సవాలను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని తెలంగాణ స్పోర్ట్స్ ఆథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఒక ప్రకటనలో తెలిప�
అన్నలూ, అక్కలూ ఆల్ ది బెస్ట్.. టెన్షన్ పడకండి.. ఒత్తిడికి గురికాకండి.. మీరే మాకు ఆదర్శం.. పరీక్షలు బాగా రాయండి.. అన్న పోస్టర్లు, ప్లకార్డులు పదో తరగతి విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి.
ప్రముఖ కవయిత్రి, స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీనాయుడు జయంతిని ఇంగ్లిష్ భాషా దినోత్సవంగా జరుపాలని విద్యాశాఖ ఆదేశించింది. ఫిబ్రవరి 13న సరోజినీనాయుడు జయంతిని పురస్కరించుకుని పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి �