ఒక వైపు అధికార కాంగ్రెస్ ‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ’ తమ 7వ గ్యారెంటీగా నిత్యం ప్రకటిస్తుండగా, మరోవైపు రాష్ట్ర రాజధాని నడిబొడ్డున వందేండ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ‘ప్రజాస్వామిక హక్కుల’పై �
పదో తరగతి పరీక్ష తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం జరిగిన ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్కు 4.95లక్షల మంది విద్యార్థులు(99.67 శాతం) హాజరయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణ బడ్జెట్లో విద్యారంగానికి ప్రభుత్వం మొండిచేయి చూపిందని పీడీఎస్యూ నాయకులు విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ శాతం నిధులను కేటాయించడాన్ని నిరసిస్తూ �
ప్రభుత్వ పాఠశాలలకు విద్యాసంవత్సరం మొత్తంలో పలు అంశాలకు కేటాయించిన నిధులు.. వాటికి అనుగుణంగా ఖర్చు చేసి.. అందుకు సంబంధించిన యూసీ (యుటిలైజేషన్ సర్టిఫికెట్)లు అందజేయాలని అదనపు కలెక్టర్ శ్రీజ సోమవారం ఆదే
డీఎస్సీ-2024 స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నివేదిక ఎట్టకేలకు విద్యాశాఖకు చేరింది. స్పోర్ట్స్ అథారిటీ అధికారులు 96 మంది అర్హులైన అభ్యర్థుల జాబితాను విద్యాశాఖకు పంపించారు.
అత్యంత వేగంగా డీఎస్సీ నియామకాలు పూర్తిచేశాం. 10వేలకు పైగా టీచర్ ఉద్యోగాలిచ్చాం. ఇవీ రాష్ట్రప్రభుత్వ పెద్దలు చెప్పే గొప్పలు. కానీ ఇదే డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా టీచర్ ఉద్యోగాల భర్తీలో భారీగా అవినీతి జర�
నేటి నుంచి జిల్లాలో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 15 శనివారం నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 7:45 గంటల నుంచి 12:30గంటల వరకు విద�
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి నూతన విద్యావిధానంలో భాగంగా ఏఎక్స్ఎల్, ఈకే స్టెప్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో మొదటి దశలో పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపికైన 6 జిల్లాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వార�
US education department: అమెరికా విద్యాశాఖలో పనిచేస్తున్న సగం మంది ఉద్యోగుల్ని తొలగించనున్నారు. ఆ శాఖలో మొత్తం 4వేలకుపైగా ఉద్యోగులు ఉన్నారు. వారిలో 2100 మంది మార్చి 21వ తేదీ నుంచి సామూహిక లీవ్ తీసుకోనున్నారు.
Young India Integrated Gurukulam | రాష్ట్ర ప్రభుత్వం మెదక్ నియోజక వర్గంలో నిర్మించే యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలకు రూ. 200 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు తెలిపారు.
రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులు నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట తరగతులు మాత్రమే నిర్వహిస్తారు.
పదో తరగతిలో గ్రేడింగ్ విధానం ఎత్తివేత నేపథ్యంలో విద్యార్థులకు అందించే మెమోలను ఎలా ముద్రించాలన్న దానిపై విద్యాశాఖ తేల్చుకోలేకపోతున్నది. ఏ పద్ధతిలో ముద్రించాలన్న అంశంపై తర్జనభర్జన పడుతున్నది.
రాష్ట్రంలోని 972 సర్కారు స్కూళ్లల్లో డిజిటల్ విద్యనందించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఆయా స్కూళ్లకు కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్లను సరఫరా చేయనుంది.