‘బీటెక్ ట్యూషన్ ఫీజులను పెంచాల్సిన అవసరం ఉన్నదా? అయినా ఆ విషయం తర్వాత చూద్దాంలే’ అని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్ర�
తాము చదువుకే బడికే తాళాలు వేయడంతో బడిబాట పట్టిన ఆ చిన్నారులు కలతచెందారు. తమకు చదువు చెప్పిన సార్లను బడిలోపలికి రానియకుండా చేసిన బస్తీ నేతల నిర్ణయానికి సిగ్గుపడ్డారు. పేద పిల్లలకు ఉచితంగా చదువునేర్పించ�
సర్కారు బడుల్లో సౌలతులు లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య ఏటికేడు తగ్గుతోంది. విద్యాశాఖ మాత్రం మొక్కుబడిగా బడిబాట కార్యక్రమం నిర్వహించి చేతులు దులుపుకుంటోంది.
2025-26 విద్యా సంవత్సరం ఈ నెల 12 నుంచి ప్రారంభం అవుతుండగా పాఠశాలల్లో బడి గంట మోగనున్నది. బడులు తెరుచుకుని విద్యార్థులు ప్రవేశించగానే వారికి పాఠ్య, నోట్, వర్క్బుక్స్ అందించేలా జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకు
సర్ప్లస్ టీచర్లు (మిగులు) సర్దుబాటు విషయంలో పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. సర్దుబాటు గడువును ఈ నెల 13 నుంచి జూలై 15 వరకు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి సోమవారం ఆదేశాలి�
రాష్ట్రంలోని బడుల్లో ప్రతి రోజు 90% విద్యార్థులు హాజరయ్యేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ నెల 12 నుంచి బడులు ప్రారంభంకానున్న నేపథ్యంలో 2025-26 విద్యాసంవత్సరం అకాడమిక్ క్యాలెండర్ను విద్యాశాఖ డైరెక్టర్ ఈ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా విద్యాశాఖకు మంత్రి లేక సర్కారు విద్య బలహీనమవుతున్నది, విద్యార్థులు అసౌకర్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. విద్యాసంవత్సరం �
రాష్ట్రంలో మిగులు టీచర్ల సర్దుబాటుపై విద్యాశాఖ జారీచేసిన ఉత్తర్వులు వివాదాస్పదమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని మెజార్టీ ఉపాధ్యాయ సంఘాలు తప్పుబడుతున్నాయి.
రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్ల అంతర్గత సర్దుబాటుకు పాఠశాల విద్యాశాఖ పచ్చజెండా ఊపింది. మిగులు(సర్ప్లస్) టీచర్లను ఇతర బడుల్లో సర్దుబాటు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది.
రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరమింకా ప్రారంభమే కాలేదు. బడులు తెరుచుకోలేదు. విద్యార్థుల చేరికలు (ఎన్రోల్మెంట్) పూర్తికాలేదు. అయినప్పటికీ టీచర్ల సర్దుబాటుకు విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.
రాష్ట్రంలోని సర్కారు టీచర్లకు రెండో విడత శిక్షణ మంగళవారం ప్రారంభమయ్యింది. 550 మండలాల్లో ఐదు రోజులపాటు 89,378 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా ఆన్లైన్ ద్వారా టీచర్లనుద్�
ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంపునకు ఏటా నిర్వహించే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటను జూన్ 6 నుంచి 19 వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి ఆదేశించారు. కార్యక్రమ షెడ్యూ�