‘అరవై ఏండ్ల పాలనలో విద్యావ్యవస్థను నాశనం చేసింది కాంగ్రెస్ కాదా? ప్రస్తుత దుస్థితికి ఆ పార్టీ కారణం కాదా? అంత బాగుచేసి ఉంటే ఇప్పుడు అడగాల్సిన పరిస్థితి ఎందుకువచ్చింది? రెండేళ్ల కిందట అధికారం చేపట్టిన ర
పిల్లలు బడికి రావాలి. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలి. కానీ పిల్లలు బడికొస్తున్నా పాఠాలు చెప్పేందుకు సమయం ఉండటమే లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. విలువైన ఆ బోధనా సమయాన్ని విద్యాశాఖ, జిల్లా యంత్రాంగం మింగేస్�
విద్యపై అవగాహన లేని సీఎం రేవంత్రెడ్డి విద్యాశాఖను తన దగ్గర పెట్టుకోవడం వల్ల విద్యా వ్యవస్థ బ్రష్టుపట్టిస్తున్నాడని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆరోపించారు.
జిల్లా విద్యాశాఖలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే పలు వివాదాలకు కేంద్ర బిందువైన ఈ శాఖలో ప్రస్తుతం టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ కూడా గజిబిజిగా మారింది. ఉద్యోగోన్నతులు పొందే అర్హత కలిగిన ఉపాధ్యాయులు తమ సర్టిఫ�
IAS | విద్యాశాఖ విషయంలో సర్కారు వింత నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం అనాలోచిత సంప్రదాయాలను తెరపైకి తీసుకొస్తున్నదని అధికారులు మండిపడుతున్నారు. ప్ర
Polytechnic Colleges | రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 11 పాలిటెక్నిక్ కాలేజీల్లో విద్యాబోధనకు గెస్ట్ లెక్చరర్లను నియమించేందుకు సాంకేతిక విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. ఈ నెల 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 6న ఇంటర్వ్య�
రాష్ట్రంలో విద్యాశాఖలోని కీలక పోస్టులకు అధికారుల్లేరు. ఇప్పటికే విద్యాశాఖకు మంత్రి లేకపోగా, తాజాగా విద్యాశాఖ సెక్రటరీ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్లు విదేశీ పర్యటనకు వెళ్లారు. విద్యాశాఖ సెక్రటరీ డాక్టర�
స్టాఫ్నర్సు ఉద్యోగాల తరహాలో రాష్ట్రంలోని కేజీబీవీ టీచర్లు, ఎస్ఎస్ఏ బోధనా సిబ్బందికి డీఎస్సీలో 10 శాతం వెయిటేజీకి పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. హెచ్ఆర్ఏ స్లాబుల ఆధారంగా గ్రామ
ఈ విద్యాసంవత్సరం కొత్తగా 41 స్కూళ్లను ప్రారంభించగా వీటిల్లో 1,565 మంది మాత్రమే చేరారు. వెయ్యి మంది వరకు సంగారెడ్డి జిల్లాలోనే ప్రవేశాలు పొందారు. ఈ జిల్లాలో ఆరు స్కూళ్లల్లో వెయ్యి మంది వరకు చేరగా, 35 స్కూళ్లల్ల�
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టులను మల్టీజోన్ నుంచి స్థానిక జోన్గా సవరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్ల గ్రేడ్-2 సంఘం ఆధ్వర్యంలో సోమవారం లక్డీకాపూల్లోని పాఠశాల విద్యాశాఖ కా
విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. సీట్లు పెంచిన అధికారులు వెబ్ ఆప్షన్ల నమోదు గడువును మాత్రం పెంచలేదు. దీంతో విద్యార్థులు తిప్పలు పడాల్సి వచ్చింది. వెబ్ ఆప్షన్ల ఎంపికకు కుస�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు నూతనంగా మంజూరైన 24 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ప్రారంభానికి నోచుకోవడం కష్టంగా కనిపిస్తుంది. పాఠశాలలను ఈ నెల చివరి వారం వరకు ప్రారంభించాలని ఆదేశాలు ఉన్నా ఇప్పటి వరకు రెండు ప్ర
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కావాల్సిన వసతులు, సదుపాయాలు కల్పిస్తున్నామని, జిల్లా యంత్రాంగం తరఫున ఎలాంటి సహకారమైనా అందిస్తామని, ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాల సాధించేలా కృష�