ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై నెల దాటినా రెండో జత యూనిఫాం విద్యార్థులకు అందలేదు. ఒక జత యూనిఫాంను అందజేసిన సర్కారు రెండో జత యూనిఫాంను అందజేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్కూళ్�
తాళ్లపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కృషితో విద్యార్థుల సం ఖ్య పెరిగింది. ఇంటింటికీ వెళ్లి పిల్లల తల్లిదండ్రులను ఒప్పించి మరీ 50కి పైగా అడ్మిషన్లు చేయించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉమ్మడి ఖమ్మం జిలాల్లో పరిపాలనా అధికారుల పోస్టులపై నీలినీడలు కమ్ముకోనున్నాయి. రెండు జిల్లాల విద్యాశాఖాధికారులు ఈ నెల ఆఖరికి ఉద్యోగ విరమణ చేయనున్నారు.
కరీంనగర్ జిల్లా విద్యా శాఖ అవినీతికి కేరాఫ్గా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో జిల్లా విద్యాధికారిగా పనిచేసిన జనార్దన్రావు.. చాలా విషయాల్లో చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న�
విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచడమే అంతిమ లక్ష్యంగా విద్యాశాఖ పని చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. విద్యాశాఖ పనితీరుపై అదనపు కలెక్టర్ శ్రీజ సహా సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో శుక�
రాష్ట్రంలో 1-12 తరగతుల వరకు రెండు బోర్డులు అవసరమా..? పదో తరగతికి ఒక బోర్డు, ఇంటర్లో మరో బోర్డు ఉండటమేంటీ..? అంటూ కేంద్ర విద్యాశాఖ రాష్ట్ర విద్యాశాఖ అధికారులను ప్రశ్నించింది. ఒకే కరిక్యులం, ఒకే సిలబస్, ఒకే పరీ�
కొన్ని ప్రభుత్వ శాఖల్లోని అధికారులకు గ్రూప్-1 పీడకలగా మారింది. వామ్మో.. గ్రూప్ వన్నా అంటూ బెంబేలెత్తిపోతున్నారు. తమ శాఖలోని పోస్టులను గ్రూప్-1లో కలపొద్దంటున్నారు. గ్రూప్-1లో కలిపితే ఆ పోస్టులు భర్తీకా�
దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా అభివృద్ధికి గీటురాయి ఏమంటే.. ఆయా దేశాల్లో, రాష్ర్టాల్లో అమలవుతున్న విద్యా విధానమే. ఈ సూత్రాన్ని ప్రామాణికంగా తీసుకున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విద్యారంగ
బడులు ప్రారంభమై పక్షం రోజులు గడవక ముందే నల్లగొండ జిల్లా విద్యాశాఖలో టీచర్ల డిప్యుటేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలు విషయాల్లో ఆభాసుపాలవుతున్న విద్యాశాఖ అధికారులు ‘నవ్విపోదురుగాక..నాకేటి..’
బార్ పక్కన స్కూల్ ఎలా నడుస్తుందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన జిల్లా విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్కూల్పై పూర్తి నివేదిక సమర్పించాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు. ‘అదిగో బార్�
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయకుండా సర్దుబాటుకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయగా జిల్లా విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయుల వివరాలతో సిద్ధ�
దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించలేదన్నట్టుగా విద్యాశాఖ వ్యవహారం కనిపిస్తున్నది. 2008 డీఎస్సీలో నష్టపోయిన బాధితులకు కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంట్రాక్ట్ ఎస్జీటీలుగా ఉద్యోగాలు ఇ�
టీచర్లు పాఠాలెలా చెబుతున్నారు.. వసతులెలా ఉన్నాయన్న విషయాలపై విద్యాశాఖ ఆరా తీయనున్నది. రాష్ట్రంలో 1.11లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో 2 శాతం అంటే 2వేల మంది టీచర్లు మొత్తం 24,146 బడుల్లో తనిఖీలు చేపట్ట�