Telangana | తెలంగాణ విద్యాశాఖ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పని వేళలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ పనివేళల మార్పు గురించి ఉత్తర్వులు జారీ చేసింది.
CM Revanth | విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో అంగన్వాడీలను ప్లే స్కూల్ తరహాలో మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని.. మూడో తరగతి వరక�
ఒకవైపు జిల్లా విద్యాశాఖాధికారి. మరోవైపు ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఇరువురు ప్రజల పన్నులతో వచ్చే సర్కారు వారి ఆదాయంతో జీతాలు తీసుకుంటున్న వారే. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఎంతో సామాజిక బాధ్యతగా చేయాల్సిన �
డీఎస్సీ హాల్టికెట్లో అబ్బాయి ఫొటోకు బదులు అమ్మా యి ఫొటో, సంతకం వచ్చింది. దీంతో నివ్వెరపోయిన అభ్యర్థి విద్యాశాఖ నిర్లక్ష్యంపై మండిపడ్డాడు. దమ్మాయిగూడ బాలాజీనగర్కాలనీకి చెందిన రాంచంద్రయ్య వల్లెపు డీ�
రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పాఠశాలల్లో విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది.
డీఎస్సీ పరీక్ష కేంద్రాలను అస్తవ్యస్తంగా కేటాయించిన పాఠశాల విద్యాశాఖ తాజాగా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఒకేరోజు పరీక్ష ఉన్న అభ్యర్థులకు దూరాన ఉన్న వేర్వేరు జిల్లాల్లో కేంద్రాలను కేటాయించింది.
TG DSC | డీఎస్పీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను తెలంగాణ విద్యాశాఖ గురువారం రాత్రి విడుదల చేసింది. వైబ్సైట్లో హాల్ టికెట్లను విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్పీ పరీక్షలు నిర్వహించనున్న
Harish Rao | తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
AP TET | ఏపీ ప్రభుత్వం టీచర్ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ను సోమవారం రాత్రి విద్యాశాఖ విడుదల చేసింది. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను cse.ap.gov.inలో పూర్తి వివరాలు
రాజకీయ కక్షకు ఓ ఇద్దరు మండల విద్యాధికారులు బలవ్వాల్సి వచ్చింది. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదుతో విద్యాశాఖ చర్యలు తీసుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఆ ఇద్దరు ఎంఈవోలకు ఆగమేఘాల మీ�
షాద్నగర్లో పాలిటెక్నిక్ కళాశాల అందుబాటులోకి వచ్చింది. కళాశాల నిర్వహణకు సాంకేతిక విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. అధ్యాపకుల నియామకం సైతం పూర్తయ
వారంతా గ్రేడ్ -2 భాషాపండితులు. తాజా పదోన్నతుల్లో ప్రమోషన్ వస్తుందని కలలు కన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్కు కూడా హాజరయ్యారు. ఏకంగా పదోన్నతులు పొందిన తర్వాత ఎక్కడ పోస్టింగ్ కావాలో తెలిపేందుకు వెబ్