జిల్లాలో విద్యాశాఖ చేపట్టిన బడిబాట కార్యక్రమం మొక్కుబడిగానే ముగిసింది. ఈ నెల 6న ప్రారంభమైన ప్రోగ్రామ్ ఈనెల 19తో ముగిసింది. ఈ సందర్భంగా 7,697 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందినట్లు అధికా
పిల్లల కడుపులో నులిపురుగులు చేరితే రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, వాటి నుంచి బయటపడేందుకు వైద్యుల సూచన మేరక�
విద్యతోనే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. విద్యారంగానికి తొలి ప్రాధాన్యమిస్తామని అన్నారు. ఖమ్మంలోని ఐడీవోసీలో విద్యాశాఖపై సంబంధిత అధికారులతో నిర్వహిం�
రాష్ట్రంలో విద్యారంగం కునారిల్లుతున్నది. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను సర్కారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వరంగల్, ఖిలావరంగల్ మండలాల్లో 26 ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు లేవు.
అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేండ్లు నిండిన పిల్లలను చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతున్నదని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీపీఎస్-2 పాఠశాలలో ఏర్పాటు చేసి
మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు బడిబాట నిర్వహించారు. అనంతరం సీఆర్పీలు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ ను శనివారం పంపిణీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకత, బడిలో విద్యార్థుల నమోదు తదితర అంశాలపై విద్యాశాఖ ఈ నెల 19వరకు నిర్వహించే బడిబాట కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఏటా ఏకరూప దుస్తులను(యూనిఫాంలు) ఉచితంగా పంపిణీ చేస్తున్నది. పాఠశాలల పునఃప్రారంభం రోజే పాఠ్య, నోటు పుస్తకాలతో పాటు యూనిఫాంలను కూడా విద్యార్థులకు పంపిణీ �
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 3 నుంచి 11వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బడీడు పిల్లలు, ఐదేండ్లు నిండిన వారు, బడి బయటి పిల్లలు, మధ్యల�
ఏపీ మాడల్ స్కూల్స్ టీచర్స్ తరహాలో రాష్ట్ర మాడల్ స్కూల్ టీచర్లను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది.
అసిఫాబాద్ జిల్లా బెజ్జూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మ్యాథ్స్ కాంట్రాక్ట్ లెక్చరర్ కలవేని నాగరాజును విధుల నుంచి తొలగిస్తూ గురువారం ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
పదో తరగతి వార్షిక పరీక్షలు ముంచుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇందుకు కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు కలిసికట్టుగా కృషిచేస్తున్నారు. ఇలాంటి క్లి�