ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 3 నుంచి 11వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బడీడు పిల్లలు, ఐదేండ్లు నిండిన వారు, బడి బయటి పిల్లలు, మధ్యల�
ఏపీ మాడల్ స్కూల్స్ టీచర్స్ తరహాలో రాష్ట్ర మాడల్ స్కూల్ టీచర్లను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది.
అసిఫాబాద్ జిల్లా బెజ్జూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మ్యాథ్స్ కాంట్రాక్ట్ లెక్చరర్ కలవేని నాగరాజును విధుల నుంచి తొలగిస్తూ గురువారం ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
పదో తరగతి వార్షిక పరీక్షలు ముంచుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇందుకు కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు కలిసికట్టుగా కృషిచేస్తున్నారు. ఇలాంటి క్లి�
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో టీచర్ పోస్టుల భర్తీకి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11,062 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన న
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన ఇంటర్నేషనల్ స్కూళ్లను ప్రాథమిక స్థాయి నుంచి ప్రారంభించాలా? లేక హైస్కూల్ నుంచి ప్రారంభించాలా? అన్నది విద్యాశాఖ తేల్చలేకపోతున్నది. ప్రీ ప్రైమరీ నుంచి ప్రారంభి�
రాష్ట్రంలో ఇంటర్ విద్యా శాఖాధికారుల అనాలోచిత వైఖరి అసంఖ్యాక విద్యార్థులకు శాపంగా మారింది. ఏ రెండు గడియారాలు ఒకే సమయం చూపవన్న వాస్తవం తెలిసి కూడా ‘నిమిషం నిబంధన’ను ఇంటర్ అధికారులు అమలుచేయడం వల్ల విద్�
ప్రతి పంచాయతీకీ ఒక పాఠశాల ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి వివరాలు సేకరించారు.
రాష్ట్ర విశ్వ విద్యాలయ అభివృద్ధి కోసం కేంద్ర పభుత్వ విద్యాశాఖ రూపొందించిన ప్రధాన మంత్రి ఉచ్ఛతర్ శిక్ష అభియాన్ పథకం కింద ఎంజీయూకు రూ. 20 కోట్ల నిధులు మంజూరైనట్లు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ గోపాల్రె
పదో తరగతితో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంపై విద్యాశాఖ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ పాఠశాలలలో చదివే పదో తరగతి విద్యార్థులకు 40 రోజులుగా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు.