అసిఫాబాద్ జిల్లా బెజ్జూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మ్యాథ్స్ కాంట్రాక్ట్ లెక్చరర్ కలవేని నాగరాజును విధుల నుంచి తొలగిస్తూ గురువారం ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
పదో తరగతి వార్షిక పరీక్షలు ముంచుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇందుకు కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు కలిసికట్టుగా కృషిచేస్తున్నారు. ఇలాంటి క్లి�
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో టీచర్ పోస్టుల భర్తీకి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11,062 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన న
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన ఇంటర్నేషనల్ స్కూళ్లను ప్రాథమిక స్థాయి నుంచి ప్రారంభించాలా? లేక హైస్కూల్ నుంచి ప్రారంభించాలా? అన్నది విద్యాశాఖ తేల్చలేకపోతున్నది. ప్రీ ప్రైమరీ నుంచి ప్రారంభి�
రాష్ట్రంలో ఇంటర్ విద్యా శాఖాధికారుల అనాలోచిత వైఖరి అసంఖ్యాక విద్యార్థులకు శాపంగా మారింది. ఏ రెండు గడియారాలు ఒకే సమయం చూపవన్న వాస్తవం తెలిసి కూడా ‘నిమిషం నిబంధన’ను ఇంటర్ అధికారులు అమలుచేయడం వల్ల విద్�
ప్రతి పంచాయతీకీ ఒక పాఠశాల ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి వివరాలు సేకరించారు.
రాష్ట్ర విశ్వ విద్యాలయ అభివృద్ధి కోసం కేంద్ర పభుత్వ విద్యాశాఖ రూపొందించిన ప్రధాన మంత్రి ఉచ్ఛతర్ శిక్ష అభియాన్ పథకం కింద ఎంజీయూకు రూ. 20 కోట్ల నిధులు మంజూరైనట్లు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ గోపాల్రె
పదో తరగతితో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంపై విద్యాశాఖ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ పాఠశాలలలో చదివే పదో తరగతి విద్యార్థులకు 40 రోజులుగా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,75,891 కోట్లతో మంత్రి భట్టువిక్రమార్క (Minister Bhatti Vikramarka) బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో విద్యా రంగానికి రూ.21,389 కోట్లు ప్రతిపాదించారు.
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయ, విద్యార్థి అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో ప్రభుత్వం
బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించి విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ చేపట్టిన బడి ఈడు పిల్లల గుర్తింపు సర్వేలో గుర్తించిన పిల్లలపై విద్యాశాఖ ప్రత్యేక ఫోకస్ పెట్టింది.