పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యాశాఖ అనేక చర్యలు తీసుకుంటుంది. గత ఏడాది డిసెంబర్ నుంచి టెన్త్ విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వారికి సాయంత్రం పూట అల్పాహారాన్న
ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు విద్యాశాఖ ఏం చేస్తున్నదో చెప్పేందుకు.. పదోతరగతిలో వంత శాతం ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అన్ని విధాలా కృషి చేస్తున్నది.
రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు అందజేసే యూనిఫాంల డిజైన్ను పాఠశాల విద్యాశాఖ మార్చింది. యూనిఫారాల రంగు మార్చకుండా కేవలం డిజైన్లను ఎంపిక చేసింది. కార్పొరేట్ బడుల దుస్తుల తరహాలో మార్పులు తెచ్చింది.
TSPSC | రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల జాతర కొనసాగుతున్నది. ఇప్పటికే తెలంగాణలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. తాజాగా మరో రెండుశాఖల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసింది
జనగామ జిల్లా విద్యాశాఖ పుస్తకాంజలి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పలు సంస్థలు నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో జ్ఞాన సముపార్జన, జ్ఞాన వికాసం, జ్ఞానాభివృద్ధికి ప�
విద్యతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టీస్, ఎంపవర్మెంట్ కేంద్ర కమిటీ సభ్యుడు నర్సింహ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ఏర్పాటు చ�
రాష్ట్రంలో కొలువుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతున్నది. తాజాగా విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
Dasara Holidays | దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన ప్రకారమే దసరా సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల భారీగా ఎండలు మండుతున్నాయి. బుధవారం పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు పెరిగాయి. అత్యధికంగా కుమ్రంభీం జిల్లాల్లో కెరిమెరిలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ క్రమంలో ర�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుండగా.. జూన్ 12న టెట్ నిర్వహించనున్నట్లు విద్యా�
Bihar | ప్రిన్సిపల్ పోస్టు కోసం ఓ టీచర్తో పాటు మరో మహిళా టీచర్ భర్త కొట్టుకున్న ఘటన బీహార్లోని మోతీహరిలో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. శివశంకర్ గిర
అహ్మదాబాద్: ఒక ప్రభుత్వ ఉద్యోగి నకిలీ పెయిడ్ లీవ్స్తో రూ.10 కోట్లు నొక్కేశాడు. గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. జిల్లాలోని ప్రాథమిక విద్యాశాఖలో డిప్యూటీ అకౌంటెంట్గా పనిచేస్తున్న రాజ