విద్యాశాఖలోని 3,897 ఉద్యోగులను క్రమబద్ధీకరించడం పట్ల సీఎం కేసీఆర్కు విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆమె.. సీఎంను కలిసి క్రమబద్ధీకరణ నిర్ణయం చారిత్�
పదో తరగతి పరీక్షల సందర్భంగా చోటు చేసుకుంటున్న అవకతవకలను నివారించేందుకు జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా జిల్లాలోని రాజేంద్రనగర్ మండలం, బుద్వేల్లోని ప్రభుత్వ
పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ గట్టి నిఘా పెంచింది. పోలీసు బందోబస్తుతో పాటు మఫ్టీ పోలీసులను కూడా రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఒక్కో సెంటర్లో ఇద్దరు చొప్పున పోలీసులను వి ధులు కేటాయించగా, మఫ్
ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ పూర్తి ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షల నిర్వహణలో లోపాలు ఏర్పడకుండా, అవకతవకలకు ఆస్కారం లేకుండా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ సూచనలు చేస్�
ACB Bribe | ప్రైవేట్ పాఠశాలలో సిలబస్ అప్గ్రేడ్ చేసేందుకు లంచం తీసుకున్న సీనియర్ అసిస్టెంట్తో పాటు జిల్లా విద్యాశాఖాధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు (ACB) రెడ్ హ్యండెడ్గా పట్టుకోవడం సంగారెడ్డి జిల�
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. మరో వినూత్న కార్యక్రమాన్ని విద్యా శాఖలో అమలు చేస్తున్నది. పాఠశాలల్లో గ్
TS Schools | రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిం చాలని విద్యాశాఖ నిర్ణయించింది. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొంటూ సోమ వారం ఉత్తర్వులు జారీ చేసింది.
పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యాశాఖ అనేక చర్యలు తీసుకుంటుంది. గత ఏడాది డిసెంబర్ నుంచి టెన్త్ విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వారికి సాయంత్రం పూట అల్పాహారాన్న
ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు విద్యాశాఖ ఏం చేస్తున్నదో చెప్పేందుకు.. పదోతరగతిలో వంత శాతం ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అన్ని విధాలా కృషి చేస్తున్నది.
రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు అందజేసే యూనిఫాంల డిజైన్ను పాఠశాల విద్యాశాఖ మార్చింది. యూనిఫారాల రంగు మార్చకుండా కేవలం డిజైన్లను ఎంపిక చేసింది. కార్పొరేట్ బడుల దుస్తుల తరహాలో మార్పులు తెచ్చింది.
TSPSC | రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల జాతర కొనసాగుతున్నది. ఇప్పటికే తెలంగాణలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. తాజాగా మరో రెండుశాఖల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసింది
జనగామ జిల్లా విద్యాశాఖ పుస్తకాంజలి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పలు సంస్థలు నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో జ్ఞాన సముపార్జన, జ్ఞాన వికాసం, జ్ఞానాభివృద్ధికి ప�
విద్యతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టీస్, ఎంపవర్మెంట్ కేంద్ర కమిటీ సభ్యుడు నర్సింహ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ఏర్పాటు చ�
రాష్ట్రంలో కొలువుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతున్నది. తాజాగా విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.