రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు రంగం సిద్ధమైంది. హైకోర్టులో మార్గం సుగమం కావడంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి శుక్రవారం పూర్తిస్థాయి షెడ్యూల్ ఇచ్�
ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుల హాజరుపై వి ద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. చాలా మంది ఉ పాధ్యాయులు ఎలాంటి సెలవుల కోసం దరఖాస్తు చేయకుండా దీర్ఘకాలం అనధికారికంగా గైర్హాజరవుతున్�
విద్యాశాఖపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం శుక్రవారం జరగనున్నది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షత ఏర్పాటుచేసిన ఈ మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎర్రబెల్ల�
E-Books |రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధన నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎక్కడంటే అక్కడ... చదువుకొనేలా ఈబుక్స్ను సిద్ధం చేసింది. ఈ పుస్తకాలను పీడీఎఫ్లో ఐఎస్ఎంఎస్ ఫోర్టల్లో పొందుపరిచింది.
ప్రభుత్వ బడులను మరింత బలోపేతం చేయడం, అడ్మిషన్ల సంఖ్యను గణనీయంగా పెంచడమే లక్ష్యంగా జూన్ 3 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రారంభంకానున్నది.
పాఠశాల విద్యాశాఖను రీ ఆర్గనైజ్ చేసి, కొత్త క్యాడర్, కొత్త పోస్టులు మంజూరు చేయాలని తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్మాస్టర్ల అసోసియేషన్ (టీఎస్ జీహెచ్ఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శుక్రవారం అసోసియ
విద్యాశాఖలోని 3,897 ఉద్యోగులను క్రమబద్ధీకరించడం పట్ల సీఎం కేసీఆర్కు విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆమె.. సీఎంను కలిసి క్రమబద్ధీకరణ నిర్ణయం చారిత్�
పదో తరగతి పరీక్షల సందర్భంగా చోటు చేసుకుంటున్న అవకతవకలను నివారించేందుకు జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా జిల్లాలోని రాజేంద్రనగర్ మండలం, బుద్వేల్లోని ప్రభుత్వ
పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ గట్టి నిఘా పెంచింది. పోలీసు బందోబస్తుతో పాటు మఫ్టీ పోలీసులను కూడా రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఒక్కో సెంటర్లో ఇద్దరు చొప్పున పోలీసులను వి ధులు కేటాయించగా, మఫ్
ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ పూర్తి ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షల నిర్వహణలో లోపాలు ఏర్పడకుండా, అవకతవకలకు ఆస్కారం లేకుండా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ సూచనలు చేస్�
ACB Bribe | ప్రైవేట్ పాఠశాలలో సిలబస్ అప్గ్రేడ్ చేసేందుకు లంచం తీసుకున్న సీనియర్ అసిస్టెంట్తో పాటు జిల్లా విద్యాశాఖాధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు (ACB) రెడ్ హ్యండెడ్గా పట్టుకోవడం సంగారెడ్డి జిల�
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. మరో వినూత్న కార్యక్రమాన్ని విద్యా శాఖలో అమలు చేస్తున్నది. పాఠశాలల్లో గ్
TS Schools | రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిం చాలని విద్యాశాఖ నిర్ణయించింది. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొంటూ సోమ వారం ఉత్తర్వులు జారీ చేసింది.