బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి పిలవాల్సిన వారి జాబితా తయారుచేసి బండి సంజయ్ నడ్డాకు అందజేశాడు. అది చూడగానే నడ్డా ముందు నవ్వి తర్వాత ముఖం మాడ్చుకొని బండిని, జాబితాను ఎగాదిగా చూడసాగాడు. ఏం జరుగుతుందో �
హస్తం పార్టీ… కమలం పాట తెలంగాణలో తమకు బ్రాండ్ అంబాసిడర్ల అవసరం లేదని బీజేపీ రాష్ట్ర నేతలు అంటున్నారు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు ఆ పని కాంగ్రెస్ సీనియర్లే చేసి పెడుతుండగా.. స్టార్ కాంపెయినర్�
అది 2006.. సెప్టెంబర్ 20. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి సమావేశంలో వెనెజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. ‘ఆ దయ్యం తాలూకు దుర్వాసన ఇంకా ఉంది’ అని వ్యాఖ్యానించారు. ముందురోజు అక్క�
సరిగ్గా వందేండ్ల కిందట ఇదే రోజు ‘స్వరాజ్యరథం’ అనే స్వాతంత్య్రోద్యమ నాటకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. 1922 జూన్ 26న ఈ నాటకాన్ని నిషేధిస్తూ జీవో నెం.466 జారీ చేసింది. అనంతరం రచయిత సోమరాజు రామానుజరావు
‘ముర్ము’ వెనుక మర్మం రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి గిరిజన సామాజిక వర్గానికి అవకాశం కల్పించింది తామేనని బీజేపీ గొప్పలు చెప్పుకొంటున్నది. అందుకే తాము మారుమాట్లాడకుండా మద్దతు ప్రకటించినట్టు కొన్ని పార
చెవిలో చిన్న పూలు పెడితే, ఇతరులు మాట్లాడేది వినిపిస్తుంది. కానీ తామర లాంటి పెద్ద పువ్వు పెడితే అది చెవిని కప్పేసి ఏమీ వినిపించదు. అదే కావాలి రాజకీయ నాయకులకు. ముఖ్యంగా పువ్వు గుర్తు పార్టీకి!
ప్రజాస్వామ్యంలో ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వం అత్యంత ప్రధానమైనది. ప్రజాస్వామ్య వ్యవస్థ మూల స్తంభాలలో న్యాయవ్యవస్థ ఒకటి. దేశంలో వివిధ న్యాయస్థానాల్లో కోట్ల కొలది కేసులు పెండింగ్లో ఉన్నాయి.
నిన్నటి చీకటి కల చిట్లి
పొద్దు పొడిచింది
ఆధిపత్యపు కోరల కింద
అవమానాల రక్తపంకిలమై
బిక్కు బిక్కుమన్న నేల
పచ్చని మాగాణమైంది
దశాబ్దాల అస్తిత్వపు కల
సింగిడై ఆవిష్కరణయ్యింది
ఇదీ కనీవినీ ఎరుగని దుస్థితి. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశం ఏనాడూ ప్రపంచం ముందు తలవంచుకోలేదు. ఏనాడు ఇతర దేశాలతో ఇది తప్పు అని చెప్పించుకోలేదు. మనమేమీ అగ్రదేశం కాదు.. ఆర్థికంగా ప్రపంచశక్తీ కాదు. కానీ, 140 కోట్ల జనాభ