తెలంగాణలోని ప్రతి పల్లె, దేశంలోనే ఆదర్శంగా నిలవాలనేది సీఎం కేసీఆర్ ఆశయం. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలనేది లక్ష్యం. తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం మారాలనే లక్ష్యంతో ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ
‘గుజరాత్ మోడల్' అంటూ గొప్పలు పోయేవారు అదెంత ‘అద్భుత’మో తేటతెల్లం చేశారు. డబు ల్ ఇంజిన్ ప్రగతి ఏ మోస్తరులో ఉంటుందో దేశం ముందు చిత్రిక కట్టి ప్రదర్శించారు. ‘వ్యవసాయానికి కరెంటు అవసరాన్ని గుర్తించి 8 గం�
కాషాయం కాదంటే.. దేశ ద్రోహి కిందే లెక్క నల్ల బట్టలు కప్పుకొంటేనే.. మత స్వేచ్ఛ ఉన్నట్లు అంట దేశం నిండా ఇప్పుడు రంగుల విభజన.. ధర్మం అంటే ఒకే రంగు కాదంటే దేవుడిని ధిక్కరించినట్లే రెచ్చగొట్టే రంగు ఒకటి ఎప్పుడూ మ�
ఏకో దేవో సర్వరూపీ మహాత్మా గౌరో రక్త-శ్యామల-శ్వేత-రూపః చైతన్యాత్మ సవై చైతన్యశక్తిర్ భక్తాకారో భక్తిదో భక్తివేద్యః ‘ఆ ఏకైక దేవదేవుడే వివిధ రూపాల్లో అవతరిస్తాడు. ఎరుపు, నలుపు, తెలుపు వర్ణ రూపాలతోనూ ఆ దేవదే�
‘ఏ రోజైతే భారతదేశంలో స్త్రీ అర్ధరాత్రి స్వేచ్ఛగా నడవగలిగిన పరిస్థితి ఉంటుందో ఆ రోజే భారతదేశానికి స్వేచ్ఛ లభించినట్టు’ అని మహాత్మాగాంధీ ఎప్పుడో చెప్పారు.మహిళల భద్రతకు సంబంధించి భవిష్యత్ తరం నాయకులకు �
మన ప్రధాని నరేంద్ర మోదీజీ గత శనివారం ప్రైవేటు పెట్టుబడిదారులను ఉద్దేశించి ఒక వెబ్నార్లో మన విద్యార్థులు ఉన్నత విద్య కోసం, ప్రధానంగా వైద్య విద్య కోసం చిన్నచిన్న దేశాలకు వెళ్తున్నారన్నారు. దీనివల్ల దే�
ఈ నెల 7వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. గత సమావేశాలకు కొనసాగింపుగా ఈ సమావేశాలు ఉంటాయని అసెంబ్లీ కార్యదర్శి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతు�
ప్రతి మనిషికి కొన్ని మంచి అలవాట్లు, దురలవాట్లు ఉంటాయి. కొన్ని పుట్టుకతో వచ్చేవి అయితే, కొన్ని పెరిగిన వాతావరణాన్ని బట్టి అలవడుతాయి. ‘పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గానీ పోవు’ అనే నానుడి అందరికీ తెలిస�
కేవలం 193 కిలోమీటర్ల సముద్రతీరం ఉన్న సింగపూర్ ‘ప్రపంచపు బిజీయెస్ట్ కార్గో’ను నడిపిస్తూ ధనిక దేశంగా వెలుగొందుతుంటే, 7,000 కిలోమీటర్ల సముద్రతీరం ఉన్న మన దేశం మాత్రం ఇంకా వెనక్కి వెళ్తోందంటే కారణం సుస్పష్టం.
ప్రపంచంలో ఏ దేశానికి లేని ప్రత్యేకత భారత్కు ఉన్నది. యోగులకు, మహనీయులకు ఆలవాలమైంది. దేశంలో ఎంతోమంది యోగులు, సిద్ధులు, కాలజ్ఞానులు లోక కల్యాణం కోసం ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టారు. ధర్మబోధ చేశారు.
‘వలయ విచల ద్విహంగాలో, విలయ సాగర తరంగాలో, యుద్ధ గుంజన్మృదంగాలో.. కవీ నీ పాటల్'.. అంటూ మహాప్రస్థానంలో శ్రీశ్రీ స్విన్బర్గ్ అనే ఆంగ్ల కవి గురించి మహావేశంతో చెప్పా రు.