తెలంగాణ ప్రాంతంలో పరిశోధనారంగం విస్తృతంగా అందుబాటులోకి రావాలంటే ఇక్కడ కూడా ఓ మహిళా యూనివర్సిటీ స్థాపించాలనే డిమాండ్ ఉద్యమకాలం నుంచే ఉన్నది. దీనిపై పలు దినపత్రికల్లో ఎన్నో వ్యాసాలు కూడా అచ్చయ్యాయి. తె
కేంద్రంలోని నరేంద్ర మోదీ పాలనపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న విమర్శలు, లేవనెత్తుతున్న ప్రశ్నలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వ్యక్తిగత ద్వేషమో, రాజకీయ ప్రయోజనాల కోసమో ఈ విమర్శలు చే�
ఇప్పటిదాకా చేసిన 105 సవరణల్లో ఇటువంటి శూలాలు ఎన్నో. ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక సవరణలు చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే. మనకు ఏ పాటి రాజ్యాంగం మిగిలింది? ఏం చేద్దాం?
రేడియో.. ఒకప్పుడు ఇంటిల్లిపాది ఆరాధ్య దైవం.. శ్రోతల ప్రపంచానికి మహారాజ్ఞి.. ప్రిస్టేజ్ సింబల్.. ఆబాలగోపాలానికి అత్యంత ప్రియ నేస్తం... రేడియో.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి.. మన సంస్కృతిని సజీవంగా నిలిప�
‘దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది’ అంటారు. విద్యా వ్యవస్థకు ఉన్నతవిద్య ఆకాశ హర్మ్యమైతే, పాఠశాల చదువు పునాది. ఈ రెండింటికీ సమతూకంగా నిధుల కేటాయింపు ఉంటేనే సుస్థిర అభివృద్ధి సాధ్యం. తెలంగా�
మహాకవి అని శేషేంద్రశర్మ నుంచి ప్రశంసలందుకున్నా ఆయన చాలామందికి తెలియదు. ప్రముఖ సాహితీవేత్త దుగ్గిరాల రామారావు ఈయన పద్యకవితాధార గంగా ప్రవాహమని ప్రస్తుతించారు. ఆయనే జీవీ సుబ్బారావు. తన సాహితీ ప్రతిభ గురి�
ఎండ్లూరి గొంతు పలు నెత్తుటి ప్రశ్నలను సంధించింది. ఒక బాధిత సమూహం గురించి అర్థవంతమైన, ఆర్ద్ర ప్రశ్నలను తన కవిత్వం ద్వారా అడిగాడు.కుల వ్యవస్థకు, దాని క్రౌర్యానికి బలైపోతున్న పరిస్థితిని చూశాడు. ఆ వేదనా భరి�
మునిమాణిక్యం కథల్లో భార్య ‘కాంతం’ కాగా, ఈయన కథల్లో భార్య పేరు ‘కనకం’. పెండ్యాల, వెల్దుర్తి, ఇటిక్యాల వంటి వాళ్లందరూ కూడా 1940వ దశకంలో దాంపత్య ప్రేమను చిత్రిస్తూ కథలు రాశారు. నెల్లూరి కేశవస్వామి ముఖ్యంగా హైద�
ఎవరి పేరువింటే 12 మెట్ల కిన్నెర పరవశించి పోతుందో, ఎవరి పేరు వింటే పల్లె గుండె కమనీయ రాగాలు ఒలికిస్తుం దో ఆయనే దర్శనం మొగులయ్య.నాగర్ కర్నూల్ జిల్లాలోని లిం గాల మండలం అవుసలికుంట ఆయన స్వగ్రామం. చదువుకున్నద�
ఇహ లోకేహి ధనినాం.. పరోపి స్వజనాయతేస్వజనోపి దరిద్రాణాం.. సర్వదా దుర్జనాయతేఈ లోకంలో సామాన్యంగా తన వాడు కాక పోయినా ధనికుడైనప్పు డు అతన్ని ఆత్మీయునిగా భావించి అందరూ ఆదరిస్తారు. ఒక వేళ పేదవాడు తన వాడైనప్పటికి�
గాంధీ నామ్ జప్నా, జుమ్లా సర్కార్ అప్నా!! రేపు మహాత్మా గాంధీ వర్ధంతి.భారతీయులే కాదు, ప్రపంచమంతా ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తున్నది. ప్రపంచంలోని అగ్రశ్రేణి మహానాయకులలో మహాత్మా గాంధీ ఒకరు. మార్టిన్ �
హైదరాబాద్లో ఇటీవల జరిగిన రెండు వేర్వేరు దారుణాల్లో హత్యలు చేసింది కట్టుకొన్న భర్తలే. ఒక ఘటనలో ముగ్గురు పిల్లలు తల్లి లేనివారయ్యారు. ఇంకో ఘటనలో, భార్య మీద కోపంతో భర్త కన్నబిడ్డ ప్రాణాలు తీశాడు. వారికి బి�
భగవంతుడి దర్శనం ఓ అంతుచిక్కని వ్యవహారం. అది తరతరాల మానవుడి తీరని తృష్ణ. ప్రసంగాల వల్లనో, మేధాశక్తి వల్లనో, ప్రవచనాలు వినడం వల్లనో భగవంతుడి దర్శనం అనే ఆత్మ సాక్షాత్కారం సాధ్యం కాదంటుంది ముండకోపనిషత్తు. ఎవ�
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. మల్కాజ్గిరి లోక్సభ నుంచి సిట్టింగ�