‘మోదీ సర్కార్ విధానాలను ప్రశ్నించినంత మాత్రాన విద్యార్థులు, సామాజిక కార్యకర్తలపై ఏకంగా దేశద్రోహం కేసులను నమోదు చేస్తున్నారు. కానీ, విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నవారి మీద మాత్రం కేసులు పెట్టటానికి �
‘ఉత్తర్ప్రదేశ్ మరోసారి బీజేపీదే, సీఎం పీఠం మళ్లీ యోగికే’నంటూ ఓ రెండు మూడు నెలల కిందటి వరకూ విశ్లేషణలు వెలువడ్డాయి. కానీ, మరో నెల రోజుల్లోనే ఎన్నికలు ఉన్న ప్రస్తుత తరుణంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయి
ఏం జరుగుతోంది? దేశ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటుచేసుకోబోతున్నాయా? గత ఏడున్నరేండ్లుగా దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మీద ప్రజల ఆశలు సన్నగిల్లాయా? ప్రభుత్వ పనితీరుపై నిస్పృహ చోటుచేసుకు�
నా చిన్నతనంలో దగ్గు, సర్ది, జ్వరంతో పాటు ఇతర రోగాలు వచ్చినప్పుడు ఇంట్లోనే ప్రకృతి వైద్యం చేసేవారు. ముఖ్యంగా సొంటి, మిరియాలు, ఎల్లిపాయ కారం (మిరం), నేల గంధం మొదలైనవాటితో చికిత్స అందించేవారు. ఇది సర్వరోగ నివా�
‘కాకులను కొట్టి గద్దలకు వేయడం’ అంటే ఏమిటో ఘనత వహించిన మోదీ ప్రభుత్వానికి బాగా తెలుసు! గతేడాది కరోనా మూలంగా, లాక్డౌన్లతో పేదలు అల్లాడిపోతుంటే బిలియనీర్లు మాత్రం 102 నుంచి 142కు పెరిగిపోయారని ఆక్స్ఫామ్ న�
లోక్సభ ఎన్నికలు రెండేండ్ల సమీపానికి వచ్చిన స్థితిలో జాతీయ ప్రత్యామ్నాయ ఆవిర్భావం గురించిన ఆలోచనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ పనిచేస్తున్నది.ప్రతిపక్షాలు మాత్రమే కాదు. అది వారు సహజంగానే చేస్తారు. ఇక్కడ
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు ఎంతో ముఖ్యం. అవి ఎంత విరివిగా ఏర్పడితే ఆ రాష్ట్రం అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. బెంగళూరు,ఢిల్లీ లాంటి ప్రాంతాలకే పరిమితమైన పరిశ్రమలు, ఇప్పుడు తెలంగాణకూ పరుగులు
పశులు అంటే ఆయనకు ప్రాణం. చెట్టు, చేమ అంటే ఆయనకు శ్వాస. మట్టితోనే ఆయన జీవితం. తూరుపు తెలవారుతుండగానే వేపపుల్లేసుకొని ఇంటి నుంచి ఎల్లిండంటే.. పొద్దుగూకినంకనే ఇంటి ముఖం చూస్తుండే. ఊరంటే ప్రేమ. ఊరోళ్లకు ఆత్మీయ�
కొందరి గురించి చెప్పాలంటే ఎక్కడ మొదలు పెట్టాలో, ఎలా మొదలు పెట్టాలో తెలియదు. ఎంత చెప్పినా చెప్పాల్సింది ఇంకా ఎంతో మిగిలిపోయే వ్యక్తులు కోటికొక్కరే ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి శ్రీ మల్లాది చంద్రశేఖరశాస�
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఎం జాతీయ నాయకుడు సీతారామ్ ఏచూరి ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ రాష్ర్టాన్ని వ్యతిరేకించిన సీపీఎం, ఎ�
మోదీ ప్రభుత్వం దేశ వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు చూస్తుంటే రైతులకు అవి ఆదాయం పెంపునకు బదులుగా, రెండింతలు నష్టాలు చేసేవిగా ఉంటున్నాయి. �
ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది వీధుల్లోకి చేరి నూతన సంవత్సరాన్ని ఆహ్వానిం చారు. అందరూ.. కొత్త సంవత్సరం రాకతో తమ జీవితాల్లోనూ కొత్తగా ఏదైనా జరగాలని ఆశిస్తారు. విశ్వంలో జరిగే ఏదో పరిణామం తమ జీవితాల్లో వెలుగు �