కాలుష్యం ప్రాణాలను కబళిస్తూనే ఉన్నా.. మానవాళిలో ఇసుమంతైనా మార్పురావడం లేదు. ప్రపంచంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో సగానికిపైగా మన దేశంలోని నగరాలే కావటం గమనార్హం. దేశంలో కొన్ని నగరాలు నివాసయోగ్యం కాన�
ప్రతి దేశమూ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తుంది. ఏదో ఒక మేర అభివృద్ధిని సాధిస్తుంది. ప్రజలకు నాయకత్వం వహించే ప్రభుత్వాలు తమ లక్ష్యం అభివృద్ధేనని ప్రకటిస్తాయి. వ్యక్తులుగా కూడా ప్రతి ఒక్కరూ తమ అభివృద్ధిని బే�
రాష్ట్రంలోని ప్రతిపక్షాలు తమ ఉనికిని చాటుకోవడానికి తంటాలు పడుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి సలహా, సూచనలివ్వటం మానుకొని భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రె�
పంజాబ్ పర్యటన సందర్భంగా వంతెనపై ప్రధాని వాహనశ్రేణి దాదాపు 20 నిమిషాలు ఆగిపోవడమనేది దిగ్భ్రాంతికరమే. అయితే ఇందుకు కారణమేమిటనేదే ఆసక్తిదాయకంగా మారింది. ‘ప్రాణాలతో బయటపడ్డాను. మీ ముఖ్యమంత్రికి ధన్యవాదాల
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో వ్యవసాయరంగ స్థితి, రైతు పరిస్థితి అగమ్యగోచరం. సాగునీరు లేదు, తాగునీరు అంతకన్నా లేదు. కరెంటు రాదు. కరెంటు అడిగితే కాల్చి, కాటికి పంపిన రోజులు. అన్ని అవాంతరాలను ద�
‘దేశానికి స్వాతంత్య్రం 1947లో రాలేదనీ, అసలైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని’ అంటే… మన సమాజంలోని మెజారిటీ వర్గం మౌనంగా ఉండి చోద్యం చూస్తున్నది. ఇంతటి మహాభాగ్యం ప్రపంచంలో ఏ దేశానికి కూడా దక్కి ఉండదు. ట్రంప్ జాత
ప్రపంచంలో ప్రతి మనిషిలోనూ భయం ఉంటుంది. జీవితంలో అడుగడుగునా కాస్తో కూస్తో భయం వెంటాడుతూనే ఉంటుంది. ఏ రూపంలో అయినా భయం ప్రభావం మనిషిపై ఉంటుంది. అయితే, దానిగురించి ఆలోచించాలే కానీ, చింతించొద్దు. మనసులో గూడుక
ఏదైనా జాతీయపార్టీ అధ్యక్షుడు మాట్లాడుతుంటే కాస్త బాధ్యత, వివేకం, హుందాతనాన్ని ఆశిస్తాం. కానీ, మన అంచనాలను బీజేపీ ఎప్పుడూ తలకిందులు చేస్తూనే ఉంటుంది. ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలే కాదు, జాతీయస్థాయి నేతలు క
ఈ ఆధునిక సమాజం ‘కాదేదీ కల్తీకి అనర్హం’ అనే చందంగా మారిపోయింది. కొంతమంది వ్యాపారులు సొంతలాభం కోసం ప్రాణాలకు హాని కలిగించినా మంచిదే కానీ కల్తీని మాత్రం ఆపేది లేదంటున్నారు. పొద్దున్నే వాడే టూత్ పేస్టు నుం
‘అచ్ఛే దిన్ ఆయేగీ…’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ గత ఏడేండ్లుగా సాధించిందేమీ లేదు. బీజేపీ పాలనను చూస్తుంటే పాతరోజులే బాగుండేవనిపిస్తున్నది. మోదీ చర్యలన్నీ ప్రజలను చెరపట్టి పీడించేవిగా, బాధిం
అంతర్జాతీయ వాణిజ్యంలో చోటుచేసుకున్న ఇటీవలి పరిణామాలు మనదేశ విదేశీ వాణిజ్య విధానంలో మార్పుల అవసరాన్ని తెలుపుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, ప్రత్యేకించి వ్యవసాయ ఎగుమతులకు సంబంధించి మార్పులు అత్య
‘ఎద్దేడ్సిన ఎవుసం.. రైతేడ్సిన రాజ్యం’బాగుపడదని తెలంగాణల ఓ సామెత. అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం ‘రైతు’ను ‘రాజు’ను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ముందుగా రైతు ఆత్మహత్యలను అరికట్టే బాధ్యత తీసుకున్న �
తెలియక చేసినా, తెలిసి చేసినా తప్పును దిద్దుకోవాలి. పశ్చాత్తాపంతో ఆ పాపాన్ని కడిగేసుకోవాలి. తప్పులు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. విద్య, ఉపాధి మార్గాల్లో చిన్న చిన్న తప్పులు దొర్లుతుంటాయి. తప్పులు చే
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఛాన్స్లర్ హోదాలో నిర్వర్తించాల్సిన బాధ్యతలను తాను ఇకమీదట చేపట్టబోనని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వ్యాఖ్యానించటం వివాదానికి తెరలేపింది. ఈ వ్యాఖ్య గవర్నర్కు,
తమ బాధ్యతారాహిత్యం ఎంత ప్రమాదకరంగా మారుతున్నదో, దాని దుష్ట భావాలు చివరకు తమపైనే ఏ విధంగా ఉంచవచ్చునో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఒక్కసారైనా ఆలోచిస్తున్నదా? సమస్యలపై రాజీలేని తనం వేరు, విచక్షణా రహిత ప్రవర్తన