బీజేపీ నాయకులు బానిస రాజకీయాలకు ప్రతినిధులుగా నిలువదలుచుకున్నారా లేక స్వేచ్ఛా భారతాన్ని కోరుతున్నారా అనేది స్పష్టం చేయాలి. జాతీయ
పతాకావిష్కరణను బహిష్కరించాలంటూ పిలుపు ఇచ్చిన నర్సింఘానంద్ ఉన్మాద వ్
ప్రకృతి విధ్వంసానికి పాల్పడితే, ఎంత దారుణ పరిస్థితులు దాపురిస్తాయనేది యూరప్ దేశాలు అనుభవిస్తున్న ఖేదాన్ని బట్టి అర్థమవుతున్నది. పారిశ్రామిక విప్లవానికి పురిటి గడ్డయైన యూరప్ ఇప్పుడు ఆహార భద్రత కరువ�
ఒక్క బక్కపలచని మనిషికి ఇంతటి ఆత్మబలం ఎక్కడిది? ఆయన ఒక్క పిలుపునిస్తే దేశమంతా ఎట్లా కదిలింది? ఇప్పటిలా సమాచార, సాంకేతిక విస్ఫోటనాలు లేవు కదా? ప్రతి చేతిలో స్మార్ట్ ఫోన్ లేదు కదా? పైగా రాష్ట్రీయ స్వయం సేవ�
అసలు ఉచితాలంటే ఏమిటి? ఉచితాలంటే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు తన వద్ద ఉన్న డబ్బు, వస్తువులు ఇవ్వటం. ఉచితాలపై ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడెందుకు చర్చ జరుగుతున్నదో ఓసారి పరిశీలిద్దాం.. మోదీ ఆర్థిక విధానా�
దళిత, బహుజన, ముస్లిం, ఆదివాసుల సాంస్కృతిక ఐక్యతకు పునాది తెలంగాణ పీర్ల పండుగ. ఇది పేరుకే ముస్లిం పండుగ. కానీ, దీన్ని ఎక్కువ మొత్తంలో జరుపుకొనేది దళిత, బహుజనులే.
‘సబ్కా సాత్ సబ్కా వికాస్' అని నినాదం ఇచ్చినప్పటికీ, ‘సబ్ కో హాత్.. సబ్ కా వినాశ్' (అందరికీ హ్యాండివ్వటం.. నాశనం చేయటం) అనే విధానాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆచరణలో పెడుతున్నట్టున్నది!
దేశంలో ఓ వైపు పోషకాహార లోపంతో చిన్నారులు ఆకలి కేకలు వేస్తుంటే, మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పోషకాహార సమస్య శతాబ్దాల తరబడి వెంటాడుతుంటే, దశాబ్ద కాలంగా ఊబకాయ సమస్య రోజురోజుకు పెరుగుతున్నది.
ఈ నెల 18న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ‘విద్యుత్ సవరణ బిల్లు-2022’ను ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాన భాగస్వామ్య పక్షాలతో ఎలాంటి సంప్రదింపులు జరుపకుండానే కేంద్రం మ�
పెంచిన ప్రతీసారి దాదాపు రూ.50లకు తగ్గకుండా కేంద్రం భారం మోపుతున్నది. గతంలో మార్చి 22న సిలిండర్ ధర రూ.50 పెరిగింది. మళ్లీ మే 7న మరో 50 పెరగగా, మే 19న మాత్రం రూ.3.50 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
టైమ్ మిషిన్ లేదా? రాజంపేట సభలో చంద్రబాబు తన వేలుకున్న ఉంగరం చూపిస్తూ… ఇది వేలికి పెట్టుకుంటే నా శరీర పనితీరుపై ఎప్పటికప్పుడు నా ఫోన్కు సమాచారం పంపిస్తుందని వివరిస్తున్నారు. ఇంతలో ఒక కార్యకర్త లేచి
అయ్యా.. మోదీ సాబ్ దండాలు. నేను తెలంగాణ రైతును మాట్లాడుతున్న. ఒకప్పుడు మా దగ్గర ఆయిటి మూనిం దంటే సాలు, వాన చుక్క ఎప్పుడు రాలు తదా అని దిగులుగా మొగులు దిక్కు,
అదొక జాతీయపార్టీ. అందులోనూ ఎనిమిదేండ్లుగా కేంద్రంలో అధికారం నెరపుతున్న రాజకీయపక్షం. అటువంటి పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగితే.. దేశ భవిష్యత్తుకు సంబంధించి గానీ,