రెండు దశాబ్దాలుగా లాభాల్లో ఉన్న బొగ్గు సంస్థల్లోని ఉద్యోగులకు 3 శాతం కన్నా ఎక్కువ జీతం పెంచేది లేదని కేంద్రం చెబుతున్నది. ఇలా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై కార్మికులు భగ్గుమంటున్నారు. అందుకే రామగుండ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం కులం, మతం ఆధారంగా రాజకీయాలు చేస్తున్నది. దేశ ప్రజలను, యువతను మతం మత్తులో ముంచుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నది. ఇదిలాగే కొనసాగితే గుండు పిన్నీస్ నుంచి విమానాల దాక�
నవ భారతాన్ని సాకారం చేస్తామని పలు పార్టీలు ఎన్నికల ప్రణాళికల్లో ప్రముఖంగా ప్రస్తావిస్తాయి. ఎన్నికల రణ క్షేత్రంలో హోరెత్తించే వాగ్దానాలు, నినాదాలతో దశాబ్దాలుగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాదయాత్ర చేసుకుంటూ నల్లగొండ జిల్లాకు, మునుగోడు ప్రాం తానికి వచ్చి ఇక్కడి ప్రజల బాధలను చూసి కన్నీరు మున్నీరైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు ‘చూడు చూడు నల్లగొండ... గుండె మీద ఫ్లోర�
చేనేత కార్మికులు: మతపరంగా చూస్తే.. 78 శాతం హిందువులు, 15 శాతం ముస్లింలు, 6 శాతం బౌద్ధులు, ఒక శాతం ఇతరులున్నారు. కులాలవారీగా చూస్తే.. 42 శాతం ఓబీసీలు, 21 శాతం ఎస్టీలు, 9 శాతం ఎస్సీలు, 27 శాతం ఇతరులున్నారు. రాష్ర్టాలపరంగా �
దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న దారిద్య్రాన్ని పూర్తిగా నిర్మూలించడానికి సమర్థవంతమైన ఆర్థిక నిపుణుల అవసరం ఈ దేశానికి ఎంతో ఉన్నది.రోజురోజుకు పెరుగుతున్న డాలర్ ధరలతో పోలిస్తే రూపాయి విలువ పడిపోతున్నది.
దేశంలో ఉన్న పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులు గుర్తించి, వారి అభివృద్ధికి కృషిచేయాలి. కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు నిధులు ఎక్కువగా కేటాయించి ఖర్చుచేయాలి.
ఆధునిక ప్రపంచంలో ఏదేని ఒక దేశం గానీ, రాష్ట్రం గానీ వ్యవసాయ, పారిశ్రామిక, శాస్త్ర సాంకేతికరంగాల్లో అభివృద్ధిని ఒంటరిగా సాధించలేవు. దేశీయ, అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు, సాంకేతిక సహకారం ఈ రంగాల్లోకి రావటం �