రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు దోపిడికి తెరలేపాయి. అడ్మిషన్ల పేరిట ఫీజుల మోత మోగిస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో అయితే ఇప్పటికే అడ్మిషన్లు పూర్తయినట్టు బోర్డులు వెలిశాయి. తమ పిల్లలకు ఆంగ్ల �
పన్నెండేండ్లకే గ్రాండ్ మాస్టర్గా నిలిచి, 17 ఏండ్ల వయస్సులో కెనడాలో నిర్వహించిన ‘క్యాండిడేట్స్ టోర్నీ’లో గెలిచి, ప్రపంచ ఛాంపియన్షిప్లో చెస్ దిగ్గజాలతో తలపడే అర్హతను సాధించిన దొమ్మిరాజు గుకేశ్ వి
2024, మే 11 శనివారం రాత్రి ఏడు గొడ్తున్నది. జూబ్లీ బస్టాండ్ల ఉస్కెవోత్తే రాలనంత జనం. కరీంనగర్కు వొయ్యే సూపర్ లగ్జరీ బస్సు ప్లాట్ఫాంపై ఒక్కటేమొకాన వణుకుతా ఉన్నది. అర్రె బస్సెల్లిపోగల్లా... అని ఉరికుర్కి ఎక్�
ఒకరినొకరు రక్షించుకోవటానికి.. విలువలను భక్షించుకోవటానికి జరుగుతున్న తాంత్రిక యుద్ధం. ప్రజలపై మంత్రప్రయోగం జరుగుతున్నది. చెరసాలలో ప్రజలను వేసి ఉపన్యాసాల కొరడాతో ఫడేల్ ఫడేల్మనే శబ్దతరంగాల ప్రయోగం జరు�
భారతదేశానికి ఓ పిడికెడు నవ్వులు కావాలి. ఓ దోసెడు సంతోషం కావాలి. బస్తాడు భరోసాను ప్రపంచ బ్యాంకు అరువియ్యగలదా? ఓ 150 కోట్ల నవ్వుల్ని ఐఎంఎఫ్ అప్పుగా ఇస్తుందా? అసలేం జరుగుతోంది? భారత్ ముఖానికి మళ్లీ చిరునవ్వు
ఓ మనిషి శరీరంలో నీరెంత ఉంటుందంటే ఏ డాక్టరైనా చెపుతాడు. కానీ ఓ మహిళ కంట్లో కన్నీరెంతంటే జవాబు మాత్రం ఏ వైద్యుడూ చెప్పలేడు. కన్నబిడ్డను చేజేతులా దూరం చేసుకున్న మహిళ మాత్రమే చెప్పగలదు.
తాజాగా ‘కుటుంబ వినియోగ వ్యయ సర్వే’ నివేదికను జాతీయ శాంపిల్ సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) విడుదల చేసింది. గృహ వినిమయ వ్యయం తీరుతెన్నుల్లోని మార్పులను ఈ నివేదిక వెల్లడిస్తుంది. పేదరికం హెచ్చుతగ్గులు,
ఎడాపెడా హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలకు ఆ హామీలను అమలు చేయండంటే ఎందుకో అలవిమాలిన ఉక్రోషం వస్తున్నది. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనే ఆత్రంలో అమలు చేయలేని హామీలు ఇచ్చారా? లేక అ�
గాజాలో ఇజ్రాయెల్ ఎడతెరిపి లేకుండా జరుపుతున్న నరమేధం గత ఆదివారానికి వందరోజులు పూర్తిచేసుకున్నది. మృతుల సంఖ్య 24 వేలు దాటడం, వారిలో అత్యధికులు అమాయక మహిళలు, చిన్నారులు కావడం నాగరిక ప్రపంచానికి సిగ్గుచేటు
ప్రస్తుతం నడుస్తున్నది సామాజిక మాధ్యమాల యుగం. ఇందులో ఫేక్ న్యూస్ లేదా తప్పుడు సమాచారం కుప్పలు తెప్పలుగా వస్తుంటుంది. ఏది సత్యమో, ఏది అసత్యమో తేల్చుకోవడం చాలా కష్టం.
‘తలాపునా పారుతుంది గోదారి.. మన చేను మన చెలక ఎడారి..’ అనే పాట హృద్యంగా, ఆర్ద్రతతో రాశాడో కవి. ఎండిన చెరువులు, తుమ్మలు మొలిచి, నెర్రెలువారిన భూములను చూసి తల్లడిల్లని రైతు లేడు తెలంగాణల. ఇదీ ఉమ్మడి రాష్ట్రంలోని
మతోన్మాదం వెర్రితలలు వేసి పది లక్షల మంది పైచిలుకు ప్రాణాలను కోల్పోయిన ఉపఖండ విభజన విషాదాన్ని ఎవరైనా మరువగలరా? మరిచిపోతే చేసిన తప్పులే చేస్తూ పోయే దుర్గతి పడుతుందని విజ్ఞులు హెచ్చరించారు. ఇప్పుడు మరోసా�