దేశంలో భారీ స్థాయి రైలు ప్రమాదాలు జరిగినప్పుడల్లా, రైల్వేమంత్రి రాజీనామా చేయాలని, ఈ మేరకు లాల్బహదూర్ శాస్త్రి నెలకొల్పిన అత్యున్నత ప్రమాణాన్ని పాటించాలన్న డిమాండ్ వినిపిస్తుంటుంది. ప్రస్తుతం ఒడిశ�
ఈశాన్యాన ప్రకృతి అందాలకు నెలవైన మణిపూర్ భగ్గుమనటం కలకలం రేపింది. ఇది పైకి జాతి వైరంగా కనిపిస్తున్నా.. కొండప్రాంతాలకు, మైదాన ప్రాంతాలకు మధ్య నెలకొన్న అగాధానికి మరో నిదర్శనం. కొండప్రాంతాల్లో నివసించే ప్ర
నిజమైన పాలకుడు అందరి గురించీ ఆలోచిస్తాడు.. సమాజంలో పై వరుసలో ఉన్న వారి కంటే కింది వరుసలో ఉన్న నిరుపేదలు, చిరుపేదల గురించే ఎక్కువ శ్రద్ధతో చర్యలు తీసుకుంటాడు. దీనికి నిలువెత్తు ఉదాహరణ ముఖ్యమంత్రి కేసీఆర్�
కేంద్రంలో తొమ్మిదేండ్లుగా అధికారంలో ఉన్నారు. ఈ కాలవ్యవధిలో తెలంగాణకు ఏం చేశామో చెప్పుకోవచ్చు. ఏమేం ప్రాజెక్టులు ఇచ్చామో, తెచ్చామో చెప్పవచ్చు. లేదా తమకు ఓటేస్తే వచ్చే అయిదేండ్లలో ఏం చేస్తారో, ఏమిస్తారో క
‘ఎదలోన బాధతొలగి ధన్యమాయరో..మా కేసీఆర్ సారువల్ల సల్లగుంటిమి.. మేము సల్లగుంటిమి మా ఇరువై ఏండ్ల ఎట్టి మార్చి గట్టి చేసి నిలిపినాడు‘ఎదలోన బాధ తొలిగి ధన్యమాయరో.. మా కేసీఆర్ సారువల్ల సల్లగుంటిమి.. సల్లగుంటిమి
ఎప్పటిలాగే వచ్చారు.. పోయారు. తెచ్చిందేమీ లేదు. ఇచ్చిందేమీ లేదు. నాలుగు తిట్లు, నలభై అబద్ధాలు, నాలుగు వందల స్వోత్కర్షలు.. మొన్నటి హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం సారాంశమిది. దేశ ప్రధానమంత్ర�
తమిళనాడులో తరచు రాష్ట్ర ప్రభుత్వంతో గొడవ పడుతున్న గవర్నర్ ఆర్.ఎన్. రవి తాజాగా శాసన సభలోనే వివాదం సృష్టించుకొని వాకౌట్ చేయడం సభ్యతగా లేదు. గవర్నర్ ప్రసంగం నుంచి కొన్ని కీలకమైన వాక్యాలను ఆయన చదవకుండా
ఇటీవల ఆరు రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ధన బలంతో గెలవాలని బీజేపీ ప్రయత్నించింది. కానీ సఫలం కాలేకపోయింది. తెలంగాణ, బీహార్, మహారాష్ట్రల్లో ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షి�