ఉగాది అనగానే.. లేత మావిళ్లు, వేప పూతలు, కోయిల రాగాలు, ఆమని శోభలు! తెలుగువారి ప్రత్యేక పండుగకు పరవశించిన ప్రకృతి ప్రసాదించే వరాలు ఇవి. ఈ వసంత సంతసానికి పద్యాల తోరణం కట్టి సాదరంగా ఆహ్వానం పలికారు శతావధాని జీఎ�
మా అత్త మామ పేరు బుచ్చమ్మ, సాయిలు. వాళ్లు కాలం జేసి కొన్నేండ్లయితున్నది. వాళ్లున్నప్పుడే మర్దులకు పెండ్లిచేసి ఎవ్వల్దాళ్లకు ఏరు వోసిర్రు. నాకు, కిట్టయ్యకు ఇద్దరు బిడ్డలు ఒక్క కొడుకు. ఏ తల్లికైనా పిల్లలకన�
ఇవ్వాళ... తెలంగాణలో అన్ని లోగిళ్ళలో అందరి కండ్లు టీవీల్లో చూపిస్తున్న యాదాద్రి వైభవం చుట్టూనే అల్లుకు పోయి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు యాదగిరి గుట్ట ఆలయాన్ని తిరుమల �
కంచే చేను మేసే సందర్భం వచ్చినప్పుడు, పాలకుడే పాతకుడైన పరిస్థితి వచ్చినప్పుడు ఉనికి కోసం ఉద్యమించకతప్పదు. జీవిక కోసం పోరాడక తప్పదు. అందుకనే 20 కోట్ల మంది కార్మికులు ‘ప్రజలను కాపాడుకుందాం.. దేశాన్ని రక్షించ
జానపద సాహిత్యం జీవితమంత విశాలమైనది. జానపద విఙ్ఞానంలో చేరని విషయమంటూ ఏదీ లేదు. లోక వ్యవహారంలోని ప్రతి అంశాన్ని జానపద సాహత్యం స్పృశిస్తుంది. మానవ సంస్కృతిలో శిష్ట సంస్కృతిని వేరు చేస్తే మిగిలినదంతా జానపద
(1966లో శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో కాళోజీ చదవిన గేయం .. కొన్ని భాగాలు.) (కాళోజీ వాళ్ల కులదైవం బీదర్లో ఉన్న ఝర్ణీ నరసింహస్వామి. ‘హేతువాద’ అనే పద�
సాహిత్య విమర్శలో కూడా విరసం కొత్త పుంతలు, పంథాలను ప్రవేశ పెట్టింది. ఒక రకంగా సాహిత్య రంగంలో త్రిపురనేని మధుసూదనరావు, కేవీఆర్, కోకు తదితరులు ‘సాహిత్యంలో వర్గపోరాట’మే చేశామని చెప్పుకొన్నారు. రూపవాదాన్ని,
నా హృదయంలో నా ప్రాణంలో… ఇంకా కొన్ని గాయాలు పట్టడానికి, కొంత జాగా చేసి వుంచాను! ఎవరికి తెలుసు నవ్వుతూనే, నవ్విస్తూనే నేను ఇవ్వడం ఇష్టం లేక… ఎవరైనా ‘ఖంజర్’ విసురుతారేమో?! గుండెమీద బరువుంది తలమీద బరువుం
రుద్రమంత్రి కొడుకు కాటయ, కాటయ కొడుకు పసాయిత, అతని కొడుకు వీరపసాయిత. ఇతడు ధైర్యంలో విక్రమార్కుడిగా, దానగుణంలో కర్ణుడు. ఈ వీర పసాయిత కింద పనిచేసేవాడు సోమమంత్రి. ఈయన వేయించిన ఈ శాసనం చాలా విశేషమైనది. సోమమంత్ర�
ఎల్లప్పుడు ఇతరులను నిందించటంలో ప్రతిభా పాటవాలు ప్రదర్శించడం, తాను చేయవలసిన పనులను పట్టించుకోక పోవడం, మంచివారియెడల ద్వేషభావము కలిగియుండటం... ఈ మూడు లక్షణాలు ప్రతివ్యక్తికి ప్రమాదకరం. కాబట్టి ఎవరైనా ఇతరు�
కేంద్ర ప్రభుత్వానికి ఉన్న విస్త్రృత అధికారాలు రాష్ర్టాలకు శాపంగా మారాయి. దీంతో రాష్ర్టాలపై కేంద్రం వివక్ష చూపుతున్నది. ఆ వివక్ష తెలంగాణపై కొంచెం ఎక్కువే ఉన్నది. అయినా బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం పయని�
ప్రతి పౌరుడికి ప్రాథమికంగా కావాల్సినవి కూడు, గూడు, గుడ్డ.. మనిషి ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే ముందుగా మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ఉండాలి. నేటి ఉరుకులు, పరుగుల జీవన విధానంలో ప్రజలు ఆరోగ్యాన్ని నిర్లక�
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భుజం భుజం కలిపి, ఆకలి డప్పులు మరిచి, తుపాకులకు తలొడ్డి నిర్భయంగా నడిచినవారిలో ఎందరో మహిళలున్నారు. తాము జీవిస్తున్నకాలంలో తమకు, తమవారికి, తరతరాలకు స్వేచ్ఛా స్వాతంత్య్రం సాధి