‘మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్లు గడప దాటవన్నట్లు’గా కేంద్ర ప్రభుత్వ మాటలు, చేతలలో హస్తిమశకాంతరం కనిపిస్తున్నది. ఆత్మనిర్భర్, మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా, ముద్ర, నమామి గంగే.. మొదలైనవన్నీ కూడా పేర్లు ఘ�
తెలంగాణ నినాదాన్ని తలకెత్తుకోవటానికి ముందు కొన్ని నెలలపాటు తెలంగాణ తప్ప మరి దేనిగురించీ కేసీఆర్ ఆలోచించేవారు కాదు. మేధావులు, ఉద్యమకారులు, ప్రొఫెసర్లు, కళాకారులతో ఎడతెగని చర్చలు జరుపుతూ తెలంగాణకు సంబం
ఆధ్యాత్మికత సమష్టి కృషి కాదు. వ్యక్తిగతమైన సాధన, వృద్ధి, సిద్ధి. అందుకు ధైర్యం, ైస్థెర్యం కావాలి. సత్యాన్ని తెలుసుకోవడంలో అవసరమైతే తన పూర్వ అభిప్రాయాలను దాటగల ధైర్యం ఉండాలి. తెలుసుకున్న తర్వాత దృష్టి విక్
ప్రధాని మోదీని విమర్శించినందుకు గుజరాత్కు చెందిన ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీని అస్సాం పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లటం, జైలు పాలు చేయటం, ఆ కేసులో బెయిల్ రాగానే, మళ్లీ మరో కేసు బనాయించి జైలు నుంచి బయటక�
‘విద్యుత్ వాహనాలు, ఇంధన నిల్వ’ విధానాన్ని ప్రకటించిన సందర్భంగా.. 2030లోపు 400 కోట్ల డాలర్ల (రూ.30,506 కోట్లు) పెట్టుబడులను ఆకర్షించాలని, 1.2 లక్షల ఉద్యోగాలను కొత్తగా సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలంగాణ
గ్రూప్ 1, 2 ఉద్యోగాల నియామకాల్లో ఇంటర్వ్యూలను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. కేవలం ప్రతిభ ఆధారంగానే ఉన్నతస్థాయి ఉద్యోగాల భర్తీ జరుగుతుందని, ఇక అక్కడ ఎటువంటి వివక్షకు, పై�
ఇతర భాషలు మాట్లాడే రాష్ర్టాల ప్రజలు ఇంగ్లిషు బదులు పరస్పరం హిందీలోనే మాట్లాడుకోవాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవి. ఏ భాషలో మాట్లాడుకోవాలనేది ఎవరికి వారు నిర్ణయించు�
ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రారంభిస్తే.. మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కారు దానిని మరో స్థాయికి �
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రెట్టింపు మాటేమో కానీ పెట్టుబడి వ్యయాన్ని మాత్రం రెట్టింపు చేసింది! వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి రైతులను తమ పొ�
గతంలో ఒక నిరుపేద గ్రామీణ మహిళ వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు చికిత్స కోసం వచ్చింది. జబ్బు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇన్-పేషంట్గా షరీఖ్ కావాలని వైద్యులు సూచించారు. దీనికోసం అప్పట్లో యూజర్ ఛార్జీల కింద రూ.5
ప్రజాకవిగానే తెలుగు సమాజానికి పరిచయమైన గోరటి వెంకన్నలో లోతైన అధ్యయనవేత్త, నిజమైన మేధావి ఉన్నారని.. సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన సందర్భంగా మీడియాకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు తెలియజేస్తున్నాయి. చాలా సాధార�
తిరిగి బోధన్ చేరిన మన కథ తిరిగి తిరిగి కథ కంచికి చేరిందో లేదో తెలియదుకానీ తెలంగాణ కథ మాత్రం తిరిగి తిరిగి బోధన్కు చేరుకుంది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో అస్సక మహాజనపదం రాజధాని బోధన్. ఆ తర్వాత బోధన్, రా�
ఆత్మహత్యలు, అప్పుల బాధలు, పేదరికం, పౌష్టికాహారలోపం, నిరక్షరాస్యత వంటి పలు సమస్యల్లో కూరుకుపోయిన భారతీయ రైతుల మీదికి ద్రవ్యోల్బణం అనే కొత్త పిడుగు వచ్చి పడింది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఎరువుల