దేశంలో ఎన్నడూ లేని పరిస్థితి నేడు నెలకొన్నది. నిరుద్యోగం తాండవిస్తున్నది. లక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేసే పరిస్థితి లేదు. మోదీ ప్రభుత్వ విధానాలతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా�
ప్రణబ్ ముఖర్జీ కమిటీ మీటింగ్ జరిగిన తర్వాత.. అప్పుడు కేసీఆర్ వచ్చిండు. మిమ్మల్ని గలవాలె సార్, తెలంగాణ గురించి మాట్లాడాలె అని. కేసీఆర్ తెలుగుదేశంలో డిప్యూటీ స్పీకర్ గదా? నా గురించి తెలుసుకున్న తర్వా�
ఒక ఇంజినీర్, ఒక ఉపాధ్యాయుడు, ఒక ప్రజానాయకుడు, ఒక రాజనీతిజ్ఞుడు, ఒక వ్యూహకర్త, ఒక విధాన రూపశిల్పి.. వీటన్నింటికీ మించి ఆయన ఒక గొప్ప స్వాప్నికుడు, పుట్టిన గడ్డ మీద అమితమైన ప్రేమ ఉన్న భూమి పుత్రుడు..
బీజేపీయేతర పార్టీలు పాలించే రాష్ర్టాలలో తరుచుగా గవర్నర్ వ్యవస్థ వివాదాస్పదం అవుతున్నది. తమకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను ఉపయోగించుకొని ప్రజాసేవ చేస్తామని, ఆ కార్యక్రమాలను ఎవరూ ఆపలేరంటూ గవర్నర్లు
పద్యం, కవిత ఒక విభాగం, పాట మరో విభాగం. రెండు విభాగాలకు విడి విడిగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, పది విశిష్ట బహుమతులు ఉంటాయి. ప్రథమ బహుమతి 51,116/- (ఒకరికి) ద్వితీయ బహుమతి 21,116/- (ఒకరికి) తృతీయ బహుమతి 11,116/- (ఒకరికి) విశిష�
పల్లవి: పల్లె పల్లెనా పొద్దు పొడుపురా.. పచ్చని మాగాణమయ్యి పులకరించెరా! శెరువు నిండెరా శెల్క పండెరా.. ఇది చంద్రశేఖరన్న మిషన్ కాకతీయరా! పనులు పెరిగి వలసలన్నీ ఆగిపోయెరా పసిడి వనములాగ ఊరు మెరిసిపోయెరా పంటసేల
ఆ:వె కేసియారు వెంట కెరటాలవలె జనుల్ కలసిమెలసి పోరు సలిపినారు నాటి పోరు పలము మేటి తెలంగాణ మరువలేము మిమ్ము మాన్యవర్య! ఆ:వె మేలు చేయదలచి మిషను భగీరథ పేరుపెట్టె తాగు నీరుకొరకు మనసు మంచిదైన మార్గంబు దొరకును మర
అమావాస్యదో పక్షం పౌర్ణమిదో సగం అది ఖగోళ వైనం.. నా తెలంగాణ తద్భిన్నం! అరవయ్యేండ్ల చీకట్లకు మంగళం ఎనిమిదేండ్లుగా వెన్నెల మయం… నిన్న మొన్నటి.. నేటి రేపటి తరం రంది లేని బతుకుల తీరం ఎన్నో ఉపాయాల ఫలితం… వెలిత�
పల్లవి: తెలుగు రాష్ట్రము ఇది తెలంగాణ రాష్ట్రము తెలుసుకొంటె దేశంలో ఇదే కదా శ్రేష్ఠము ॥తెలుగు॥ చరణం: చెరువు నీరు నిండగా చేను చెలక పండగా కాకతీయ పథకము పసిడి పంట పండగా వృద్ధులకు ఆసరా సేదతీర్చె మెండుగా కల్యాణల�