దేశంలో ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయ జాతీయపార్టీ అవసరం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది. ఏ వ్యక్తి అయినా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటేనే విజయం సాధిస్తారు. అందుకే కేసీఆర్ ఇప్పుడు మరో ఉద్యమానికి సమాయత్త
వృత్తి ఏదైనా ఎల్లకాలం ఒకే రీతిన కొనసాగటాన్ని సమాజం అంగీకరించదు. కాలానుగుణంగా ప్రతి వృత్తిలోనూ మార్పు ఉండాల్సిందే. అందులోనూ అభివృద్ధి చెందిన ఇంగ్లండ్ లాంటి దేశంలో అది వ్యవసాయరంగం అయినా సరే.. మార్పు అనివ
సరిగ్గా వందేండ్ల కిందట ఇదే రోజు ‘స్వరాజ్యరథం’ అనే స్వాతంత్య్రోద్యమ నాటకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. 1922 జూన్ 26న ఈ నాటకాన్ని నిషేధిస్తూ జీవో నెం.466 జారీ చేసింది. అనంతరం రచయిత సోమరాజు రామానుజరావు
గోవర్ధన సుందర వరదాచారి. ఆయన పేరులోనే సౌందర్యం ఉంది. అది తన జీవితంలో భాషా సౌందర్యమయ్యింది. పదాలనే పరాగాల్ని పలకరిస్తూ, పులకరిస్తూ అక్షరాలకు పట్టం కట్టే ఆయన మేథకు వన్నెతెచ్చిన అద్భుత సౌందర్యమది.
ఒక చిన్న నది కొలది నీటితోనే పొంగి పొరలినట్లుగా, చిన్న ప్రాణి అయిన ఎలుక దోసిలి కొంచెం ధాన్యంతోనే నిండిపోయినట్లు, కొద్ది లాభముతోనే కాపురుషుని యందు సంతోషం వెల్లివిరియును.
బండికల్లు వెంకటేశ్వర్లు నిర్వహిస్తున్న 6వ జాతీయ స్థాయి కవితల పోటీకి రచనలకు ఆహ్వానం. 30 పంక్తులకు మించకుండా సామాజిక అంశాలపై కవితలు రాసి జూలై 30లోపు పంపించాలి.
‘తెలంగాణ ప్రాచీన కావ్యాలు’ అంశంపై ఒక రోజు సదస్సు 2022 జూలై 1న తెలంగాణ విశ్వవిద్యాలయం నిజామాబాద్- డిచ్పల్లి ఆవరణలో జరుగుతుంది. ప్రారంభ సమావేశానికి డా.
ట్రెండ్ మారింది. ఏ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని దేశంలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారో.. ఆ సోషల్ మీడియానే నేడు బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా ఎదురు తిరిగింది. అక్కడినుంచి ఒక్క మాట అంటే ఇక్కడి నుంచి
అగ్రరాజ్యాల్లో ఒకటైన రష్యా ముందు చిన్న దేశం ఉక్రెయిన్ నిలువటం కష్ట సాధ్యం లేదా అసాధ్యం అనుకున్న వారంతా విస్తుపోతున్న స్థితి. కొన్ని రోజుల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం, నెలలుగా కొనసాగుతున్నది. ఈ నేపథ్య�
జంతువుల జీవనం తొంభై శాతం సహజాతాలతో, పది శాతం ఐచ్ఛికతతో నిర్ణయమై సాగుతుంది. మానవ జీవనం తొంభై శాతం ఐచ్ఛికతపైన , పది శాతం సహజాతాలపైన ఆధారపడి ఉంటుంది. మానవ జీవితంలో ఈ ఐచ్ఛికత ప్రబలమైన పాత్రే మనిషికి అసాధారణమై�