‘తెలంగాణ ప్రాచీన కావ్యాలు’ అంశంపై ఒక రోజు సదస్సు 2022 జూలై 1న తెలంగాణ విశ్వవిద్యాలయం నిజామాబాద్- డిచ్పల్లి ఆవరణలో జరుగుతుంది. ప్రారంభ సమావేశానికి డా. కురివిండ్ల లావణ్య సభాధ్యక్షత. ప్రారంభకులు డా.కె. శివారెడ్డి. గౌర వ అతిథులుగా ప్రొ. డి. రవీందర్, ప్రొ. పి. కనకయ్య, ప్రొ. సీహెచ్.ఆరతి హజరవుతారు. డా.శ్రీరంగాచార్య కీలకోపన్యాసం చేస్తారు. డా.సీహెచ్ లక్ష్మణ చక్రవర్తి సమావేశ కర్త. సదస్సులో వివిధ సెషన్లకు డా.గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి, డా.వి. త్రివేణి, ప్రొ. పి.కనకయ్య సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న సదస్సులో తల్లావజ్ఝల మహేశ్బాబు, డా.ఆలేటి మోహన్రెడ్డి, డా. సంగనభట్ల నర్సయ్య, డా.కోయి కోటేశ్వరరావు, డా.పివి ఉమాశశి, ప్రొ.వెలుదండ నిత్యానందరావు, డా.గండ్ర లక్ష్మణరావు, డా.అయాచితం నటేశ్వరశర్మ, డా.బి.జయరాములు, డా.సాగి కమలాకర శర్మ పత్రసమర్పకులుగా పాల్గొంటారు. అందరికీ ఆహ్వానం.
-సాహిత్య అకాడమీ
-తెలుగు విశ్వవిద్యాలయం, డిచ్పల్లి