‘దురాశ దుఃఖానికి చేటు’ అన్న సామెత తెలుగు ప్రజలకు బాగా తెలుసు. ఆరు దశాబ్దాల ఉద్యమ పోరు, అన్యాయమైన మూడు తరాలు, అమరులైన వందల మంది (2004 నుంచి 2014 దాకానే 1200 మంది పైన) యువకులు, నక్సలైట్లన్న నెపంతో చంద్రబాబు హయాంలో జిల్
ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి సోమవారం రాత్రి చేసిన ప్రసంగంలో చాలా విషయాలు స్పృశించారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా చేపట్టిన పలు చర్యల గురించి ఆయన సోదాహరణంగా చెప్పుకొచ్చారు.
దేశంలో సంపద పెరుగుతున్నది. కానీ, పంపిణీ సమతూకంగా జరగడం లేదు. దాని ఫలితంగా ధనవంతులు కుబేరులవుతుంటే పేదలు నిరుపేదలై నలుగుతున్నారు. సంపన్నుల మేడల నీడల్లో ఆకలి కేకలు పోటెత్తుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చి 75 ఏం
‘యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః’ అని ఘోషించిన ప్రపంచంలో స్త్రీకి బతికి ఉండటమే పెద్ద వరమైపోయింది. బతికి ఉన్నవారికి కూడా అవమానాలు లేని బ్రతుకు మృగ్యమైపోయింది.
పార్లమెంట్లో సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు సీట్లు గెలిచి వామపక్ష శ్రేణులకు నూతనోత్తేజాన్ని కలిగించింది. బీహార్లోని ఆరా, కరాకట్ నియోజకవర�
గాజాలో ఇజ్రాయెల్ ఎడతెరిపి లేకుండా జరుపుతున్న నరమేధం గత ఆదివారానికి వందరోజులు పూర్తిచేసుకున్నది. మృతుల సంఖ్య 24 వేలు దాటడం, వారిలో అత్యధికులు అమాయక మహిళలు, చిన్నారులు కావడం నాగరిక ప్రపంచానికి సిగ్గుచేటు
ప్రస్తుతం నడుస్తున్నది సామాజిక మాధ్యమాల యుగం. ఇందులో ఫేక్ న్యూస్ లేదా తప్పుడు సమాచారం కుప్పలు తెప్పలుగా వస్తుంటుంది. ఏది సత్యమో, ఏది అసత్యమో తేల్చుకోవడం చాలా కష్టం.
ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లుతున్న గాజాలో ఓ హాస్పిటల్పై జరిగిన క్షిపణి దాడిలో 500 మందికి పైగా మరణించిన ఘటన ప్రపంచాన్ని కలచివేసింది. ప్రధాని మోదీతో సహా ప్రపంచదేశాల అధినేతలు దాడిని ఖండించి గాజా ప్రజలకు స�
ఉద్యమనేత, అభ్యుదయ తెలంగాణ నిర్మాత కదులుతున్నాడు. ఎన్నికల రణరంగంలో సమరశంఖం పూరించబోతున్నాడు. మూడోమలుపు లో గెలుపు పిలుపు కోసం రణన్నినాదం చేయబోతున్నాడు. సాధించిన తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టిన మా
భారతదేశాన్ని బీజేపీ చెర నుంచి కాపాడుకోవటానికి ధర్మయుద్ధం చేద్దామంటూ టీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు గొప్ప ప్రాధాన్యం ఉన్నది.