బతుకమ్మ పాటలు తెలుగు భాషకు అందం చేకూర్చే సామెతలు
మెండు బతికి ఉంటే నువ్వు ఉయ్యాలో బలిసాకు తిని బతుకు ఉయ్యాలో
ఇట్టి వారలైన ఉయ్యాలో పెట్టి దెబ్బగా రాదు ఉయ్యాలో.
‘కుమ్రం భీం’ ఈ పేరే ఒక చైతన్యం. జల్-జమీన్-జంగిల్ ఆయన నినాదం. పోరాటం ఆయన జీవన విధానం. గెరిల్లా పోరు ఆయన బలం, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరు సల్పిన అడవి బిడ్డ ఆయన. గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా న�
అనంత ఆకాశంలో ఒక కాంతి సంవత్సరం దూరం నుంచి చూస్తే ఈ భూగోళం అతి సూక్ష్మబిందువుగా కనిపిస్తుంది. అది ఇప్పటికిప్పుడు ఆవిరైనా ఆ మహా విశ్వచైతన్యానికి లెక్కలోకిరాని విషయం. ఆ మహా విస్తృతిలో మనిషి ప్రాధాన్యం, వైభ�
ఒక్క బక్కపలచని మనిషికి ఇంతటి ఆత్మబలం ఎక్కడిది? ఆయన ఒక్క పిలుపునిస్తే దేశమంతా ఎట్లా కదిలింది? ఇప్పటిలా సమాచార, సాంకేతిక విస్ఫోటనాలు లేవు కదా? ప్రతి చేతిలో స్మార్ట్ ఫోన్ లేదు కదా? పైగా రాష్ట్రీయ స్వయం సేవ�
కేంద్రంలో నిరంకుశ అధికారం నెలకొని, రాజకీయ బహుళత్వానికి ఎన్నో విధాలుగా ముప్పు ఏర్పడిన తరుణంలో, ఈడీ చట్టానికి చేసిన సవరణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. న్యాయస్థానం ద్వారా ఊరట పొందాలని చేసిన ప్రయత్నాలు క�
గిరిజన వర్గానికి చెందిన మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పీఠాన్ని అలంకరించడం భారత ప్రజాస్వామ్యానికి మరింత శోభను కలి గించింది. ఒడిశాలోని గిరిజన ప్రాంతంలో సంతాల్ తెగకు చెం దిన సామాన్య కుటుంబంలో జన్మించిన
ఇట్లా.. రాత్రంతా సాగుతది ఎల్లవ్వ తల్లి చరిత్ర. ఈ కథ చెప్పడానికి మా వెల్దేవి నుంచి నలుగురైదుగురం బైండ్లోళ్లం గల్సి అడ్డగూడూరు మండలం మీదికెల్లి మోత్కూరు, ధర్మారం ఇట్లా.. పాత నల్గొండ జిల్లా మొత్తం ఏ ఊరికంటే ఆ
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఏకైక కర్తవ్యం. అయితే ఈ మాట మన స్వయంప్రకటిత విశ్వ గురువుల వారికి రుచించదు. వారి దృష్టిలో పేదల సంక్షేమం కోసం చేసే ఖర్చు వ్యర్థం కింద లెక్క! ప్రధానమంత్రి పీఠం అధివసించినా,