తెలంగాణలోని ప్రతి పల్లె, దేశంలోనే ఆదర్శంగా నిలవాలనేది సీఎం కేసీఆర్ ఆశయం. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలనేది లక్ష్యం. తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం మారాలనే లక్ష్యంతో ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ
‘గుజరాత్ మోడల్' అంటూ గొప్పలు పోయేవారు అదెంత ‘అద్భుత’మో తేటతెల్లం చేశారు. డబు ల్ ఇంజిన్ ప్రగతి ఏ మోస్తరులో ఉంటుందో దేశం ముందు చిత్రిక కట్టి ప్రదర్శించారు. ‘వ్యవసాయానికి కరెంటు అవసరాన్ని గుర్తించి 8 గం�
ఏకో దేవో సర్వరూపీ మహాత్మా గౌరో రక్త-శ్యామల-శ్వేత-రూపః చైతన్యాత్మ సవై చైతన్యశక్తిర్ భక్తాకారో భక్తిదో భక్తివేద్యః ‘ఆ ఏకైక దేవదేవుడే వివిధ రూపాల్లో అవతరిస్తాడు. ఎరుపు, నలుపు, తెలుపు వర్ణ రూపాలతోనూ ఆ దేవదే�
కుటుంబాన్ని సమర్థంగా నడిపించే శక్తి ఒక్క మహిళకే ఉన్నది. ఆ సామర్థ్యాన్ని వంటింటికే పరిమితం చేయకూడదు. ఈ నాయకత్వ లక్షణాలు సమాజ ఉన్నతికి దోహదపడాలి. ఈ లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళ
‘లేని రోగం నాకొచ్చే ఓ భామా.. నన్ను వట్టుకొని ఏ దేశం బోతవ్ నా భామో.. నిన్నెంత మంది ఎన్ని మాటలంటరో ఓ భామా.. ఎనుక కొంతమంది ఎక్కిరిత్తరు నా భామో.. ముందు కొంతమంది ముచ్చటవెడ్తరు ఓ భామా.. మనకో బిడ్డ వుడితే నా భామో.. మనక�
బీహార్ ఫోబియా కాంగ్రెస్ నాయకులకు బీహార్ ఫోబియా పట్టుకున్నది. తెలంగాణ ప్రభుత్వంలో బీహార్ బ్యాచ్దే హవా నడుస్తుందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశా
ప్రపంచంలో ఏ దేశానికి లేని ప్రత్యేకత భారత్కు ఉన్నది. యోగులకు, మహనీయులకు ఆలవాలమైంది. దేశంలో ఎంతోమంది యోగులు, సిద్ధులు, కాలజ్ఞానులు లోక కల్యాణం కోసం ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టారు. ధర్మబోధ చేశారు.
‘వలయ విచల ద్విహంగాలో, విలయ సాగర తరంగాలో, యుద్ధ గుంజన్మృదంగాలో.. కవీ నీ పాటల్'.. అంటూ మహాప్రస్థానంలో శ్రీశ్రీ స్విన్బర్గ్ అనే ఆంగ్ల కవి గురించి మహావేశంతో చెప్పా రు.