సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత స్వతంత్ర రాజ్యంగా మారిన ఉక్రెయిన్లోని తాజా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. స్థానిక అస్థిరత, తిరుగుబాట్ల నేపథ్యంలో ఉక్రెయిన్ సరిహద్దు ప్ర�
తెలంగాణ రాష్ర్టాన్ని సుసాధ్యం చేసిన ఉద్యమకారుడిగా యుద్ధనీతికి, ప్రభుత్వ సారథిగా రాజనీతికి కట్టుబడిన మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలుపుతూ విజనరీ ముఖ్యమం
తమను ఎవరూ పొగడటం లేదని బాధపడేవారు ఉంటారు గానీ.. తిట్టడం లేదని బాధపడేవారు ఉండటం మాత్రం నిజంగా ఆశ్చర్యపోయే విషయమే. ఒక జాతీయపార్టీకి సంబంధించిన కథాకమామిషూ ఇది. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్లనే తిడుతున్నారు. మ�
కలియుగం ఆరంభంలో మానవులకు క్రమక్రమంగా తపస్సులు క్షీణిస్తూ ఉంటాయి. ఫలితంగా భౌతిక ప్రపంచం సత్యంగా, ఇంద్రియ సుఖాలు నిత్యమైన పరమార్థంగా భావించడం అధికమవుతుంది. భౌతిక ప్రపంచానికి అతీతంగా పాపపుణ్యాలను లెక్కవ�
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన ఈ ఏడున్నరేండ్లలో మన ప్రాంతం మొత్తం ఓ గొప్ప అభివృద్ధి దిశగా ముందుకు నడుస్తున్నది. పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వటం ఈ స�
ఎన్నికలు వచ్చినప్పుడే నాయకులకు నిరుద్యోగులు గుర్తుకువస్తారు. కొత్త కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి శిలాఫలకాలు నోచుకుంటాయి. తీరా ఎన్నికలు ముగిశాక ఉద్యోగాల ఊసే ఉండదు. ప్రాజెక్టుల పనులేమో కానీ శిలా�
అందమైన పల్లెటూరు. హఠాత్తుగా ఆ ఊరిలో ఓ ఇంటికి నిప్పంటుకున్నది. నిప్పంటుకున్న ఇంటి యజమాని మాత్రమే ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ఊరిలోని మిగతా ప్రజలంతా తమ తమ ఇండ్ల వద్ద బకెట్లలో నీళ్లు పెట్టుకొని సిద్ధం
ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ..దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా.. (భగవద్గీత 16-5, 6) ఈ సృష్టిలో దైవగుణాలు కలవారు, అసుర గుణాలు కలవారు అని రెండు రకాల మనుషులుంటారు. దైవ గుణాలు మోక్షానికి కారణమైతే, అసుర
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని సర్కారు బడుల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమైనది. దీంతోపాటు ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను పెంచడానికి, పాఠశాలల్
ఆహారం, నిద్ర, భయం, మైథునం అనేవి మనిషికి నాలుగు సహజమైన విషయాలు. వీటిలో ఆహారం, నిద్ర, మైథునాలు సహజ అవసరాలైతే, భయం సహజ లక్షణం. భయం నుంచి తప్పించుకున్నవారు ఎవ్వరూ కనిపించరు. ఈ నాలుగు విషయాలు మానవులకే కాకుండా, పశు�
టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ వైదొలగడంతో పూరించలేని శూన్యం ఏర్పడింది. భారత క్రికెట్ను ఉన్నతస్థానంలో నిలబెట్టిన నాయకుడిగా కోహ్లీ నిలిచిపోతాడు. ముఖ్యంగా విదేశీ పర్యటనల్లో జట్టులో �
స్వాతంత్య్ర అమృతోత్సవాలను జరుపుకొంటున్న వేళ- గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించే కళా శకటాల విషయంలో కేంద్రం ప్రదర్శిస్తున్న దురుసుతనం, వివక్ష వివాదాస్పదమవుతున్నది. ఈ సారి కేంద్రం పశ్చిమబెంగాల్, తమిళనాడు, కే
‘పిల్లల సంక్షేమం, విద్య కోసం వెచ్చిస్తున్న నిధులను మా ప్రభుత్వం ఖర్చుగా భావించడం లేదు… భవిష్యత్ తరాలు బాగుండాలన్న లక్ష్యంతోనే ఈ ఖర్చు చేస్తున్నాం… మన బిడ్డలు బాగుంటేనే మన భావి సమాజం బాగుంటుంది. అందుకే