తెలంగాణ ప్రాంతంలో పరిశోధనారంగం విస్తృతంగా అందుబాటులోకి రావాలంటే ఇక్కడ కూడా ఓ మహిళా యూనివర్సిటీ స్థాపించాలనే డిమాండ్ ఉద్యమకాలం నుంచే ఉన్నది. దీనిపై పలు దినపత్రికల్లో ఎన్నో వ్యాసాలు కూడా అచ్చయ్యాయి. తె
కేంద్రంలోని నరేంద్ర మోదీ పాలనపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న విమర్శలు, లేవనెత్తుతున్న ప్రశ్నలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వ్యక్తిగత ద్వేషమో, రాజకీయ ప్రయోజనాల కోసమో ఈ విమర్శలు చే�
ఇప్పటిదాకా చేసిన 105 సవరణల్లో ఇటువంటి శూలాలు ఎన్నో. ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక సవరణలు చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే. మనకు ఏ పాటి రాజ్యాంగం మిగిలింది? ఏం చేద్దాం?
రేడియో.. ఒకప్పుడు ఇంటిల్లిపాది ఆరాధ్య దైవం.. శ్రోతల ప్రపంచానికి మహారాజ్ఞి.. ప్రిస్టేజ్ సింబల్.. ఆబాలగోపాలానికి అత్యంత ప్రియ నేస్తం... రేడియో.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి.. మన సంస్కృతిని సజీవంగా నిలిప�
ఎంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో. పార్లమెంటులో తెలంగాణపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో బీజేపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి.
తెలంగాణలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం కోసం ఏండ్లుగా చేస్తున్న ప్రతిపాదనలు, వినతులు బుట్టదాఖలవుతున్నాయి. కొత్త లైన్ల కోసం సర్వేలు చేసి నివేదికలు పంపి ఎదురుచూపులు చూడటమేగానీ రైల్వే మంత్రిత్వశాఖ నుంచి ఎల
సిద్ధ ఛాయా చిత్రకారులు భరత్ భూషణ్ రెండోసారి క్యాన్సర్కు చికిత్స పొంది తిరిగి కెమెరా చేతబడుతారనే అనుకున్నా, ఆ కల నెరవేరలేదు. భావి తరాలకు ఆయన తన కళను ఒక సంపదగా ఇచ్చి, తాను శాశ్వత నిద్రలోకి జారిపోయారు. భర�
కృష్ణా-తుంగభద్ర గర్భంలో ఉదయించిన సామ్రాజ్యం బాదామి చాళుక్యుల ఆధారాలున్న ప్రాంతం కృష్ణా-తుంగభద్రల సంగమ స్థలం జోగులాంబ-గద్వాల జిల్లాలోని అలంపూర్ పట్టణం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు. వీరి రాజధాని బాదామి, ప్ర�
మహాకవి అని శేషేంద్రశర్మ నుంచి ప్రశంసలందుకున్నా ఆయన చాలామందికి తెలియదు. ప్రముఖ సాహితీవేత్త దుగ్గిరాల రామారావు ఈయన పద్యకవితాధార గంగా ప్రవాహమని ప్రస్తుతించారు. ఆయనే జీవీ సుబ్బారావు. తన సాహితీ ప్రతిభ గురి�
తెలంగాణ అనే పచ్చటి చెట్టును డ్రగ్స్ చీడ నుంచి కాపాడుకోవటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన యుద్ధం స్ఫూర్తివంతమైనది. ప్రగతి పథంలో సాగుతున్న రాష్ట్రంలోకి మాదకద్రవ్యాలు అనే పెనుభూతం ఇప్పుడిప్పుడే ప
ఎండ్లూరి గొంతు పలు నెత్తుటి ప్రశ్నలను సంధించింది. ఒక బాధిత సమూహం గురించి అర్థవంతమైన, ఆర్ద్ర ప్రశ్నలను తన కవిత్వం ద్వారా అడిగాడు.కుల వ్యవస్థకు, దాని క్రౌర్యానికి బలైపోతున్న పరిస్థితిని చూశాడు. ఆ వేదనా భరి�
గాంధీ నామ్ జప్నా, జుమ్లా సర్కార్ అప్నా!! రేపు మహాత్మా గాంధీ వర్ధంతి.భారతీయులే కాదు, ప్రపంచమంతా ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తున్నది. ప్రపంచంలోని అగ్రశ్రేణి మహానాయకులలో మహాత్మా గాంధీ ఒకరు. మార్టిన్ �
హైదరాబాద్లో ఇటీవల జరిగిన రెండు వేర్వేరు దారుణాల్లో హత్యలు చేసింది కట్టుకొన్న భర్తలే. ఒక ఘటనలో ముగ్గురు పిల్లలు తల్లి లేనివారయ్యారు. ఇంకో ఘటనలో, భార్య మీద కోపంతో భర్త కన్నబిడ్డ ప్రాణాలు తీశాడు. వారికి బి�
భగవంతుడి దర్శనం ఓ అంతుచిక్కని వ్యవహారం. అది తరతరాల మానవుడి తీరని తృష్ణ. ప్రసంగాల వల్లనో, మేధాశక్తి వల్లనో, ప్రవచనాలు వినడం వల్లనో భగవంతుడి దర్శనం అనే ఆత్మ సాక్షాత్కారం సాధ్యం కాదంటుంది ముండకోపనిషత్తు. ఎవ�
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. మల్కాజ్గిరి లోక్సభ నుంచి సిట్టింగ�