మద్రాస్ హైకోర్టు ఆదేశించినట్లు సీబీఐతో పాటు ఈడీని కుడా statutory bodyగా తీర్చిదిద్ది, రాజకీయ జోక్యం లేకుండా స్వయం ప్రతిపత్తి గల సంస్థలుగా తీర్చిదిద్దనంతవరకు ఆ సంస్థలు ప్రత్యర్థి రాజకీయ నాయకులపై చేసే దాడులు, పె
నిజాంను గద్దె దించేందుకు సాగిన సాయుధ పోరాటానికి వక్రభాష్యం చెప్తూ, వల్లభాయ్ పటేల్ మూలంగానే తెలంగాణ విముక్తి జరిగిందన్న ప్రచారాన్ని బీజేపీ చేస్తున్నది. నాటి మహత్తర సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం సంఘర
దేశ రైతాంగం మళ్ళా హస్తిన బాట పట్టింది. కేంద్రప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరిపై మరోసారి తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. మునుపటిలాగే ఈసారి కూడా సుదీర్ఘ పోరాటానికి సిద్ధపడే వచ్చామని రైతు నిరసనకారులు తేల్చిచె
పార్టీ పార్లమెంటరీ బోర్డు నుంచి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ సీఎం శివ్రాజ్సింగ్ చౌహన్కు బీజేపీ ఉద్వాసన పలికింది. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి,
‘త్వరలోనే ఒక సంచలన ప్రకటనను చూస్తా’రని టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఇతర రాష్ర్టాల పర్యటన సందర్భంగా ఆత్మవిశ్వాసంతో ప్రకటించారంటే, దేశానికి ప్రత్యామ్నాయ అజెండా అవసరమన్న తన ప్రతిపా�