తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ‘జై భారత్' నినాదం పురుడు పోసుకున్నది. భరతజాతి హితం కోసం విజయదశమి సందర్భంగా ఆయన చేసిన ఆయుధపూజనే ‘బీఆర్ఎస్'. ఆలోచనల సమన్వయం, వాక్చాతుర్యం, తెలివితేటల మేళవింపు, భవ�
అంతా బహిరంగమే., తప్పులను చేసేటప్పుడు కూడా చాలా బహిరంగంగానే దబాయించి ‘ఇట్లనే చేస్తం.. ఏం చేస్తర్ మీరు’ అనే టైప్లో చేస్తుండటం ఒక దిక్కుమాలిన సాహసోపేత చర్య.
ఎన్నికలు సమీపిస్తున్న గుజరాత్కు కేంద్రం నిధుల వరద పారిస్తున్నది. గడిచిన ఆరు నెలల్లోనే రూ.80 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు
చేనేత కార్మికులు: మతపరంగా చూస్తే.. 78 శాతం హిందువులు, 15 శాతం ముస్లింలు, 6 శాతం బౌద్ధులు, ఒక శాతం ఇతరులున్నారు. కులాలవారీగా చూస్తే.. 42 శాతం ఓబీసీలు, 21 శాతం ఎస్టీలు, 9 శాతం ఎస్సీలు, 27 శాతం ఇతరులున్నారు. రాష్ర్టాలపరంగా �
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ సంస్థల్లో 11,856 కొత్త ఉద్యోగ నియామకాలు చేయడమే కాకుండా 22,722 కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించింది.
2014 ఎన్నికలప్పుడు మోదీ మహబూబ్నగర్ బహిరంగసభలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 8 ఏండ్లు గడిచినా ఆ హామీ సంగతి ఎందుకు పట్టించుకోవట్లేదు? మీరు ఢిల్లీకి పోయి నరేంద్రమోదీ గారికి ఈ విషయా�
ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ నిరంకుశ పాలనను విశ్లేషిస్తూ దేశ విదేశాలలో పలు వ్యాసాలు, పుస్తకాలు వెలువడ్డాయి. ఇందులో క్రిస్టోఫ జెఫెలో రాసిన ‘మోదీ స్ ఇండియా’ (హిందు నేషనలిజమ్ అండ్ ది రైజ్ ఆఫ్ ఎథ్ని�
చివరి కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి విద్యానాథుడు రాసిన ప్రతాపరుద్రీయం, పాల్కురికి సోమనాథుడు రాసిన పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం, కొలను గణపతి దేవుడి శివయోగ సారము వంటి రచనలు నాటి మత పరిస్థితుల్ని
నిజంగానే నరేంద్రమోదీ అంతటి అజేయుడా? నిజంగానే బీజేపీ అంతటి అభేద్యమైనదా? చరిత్రలో ఇటువంటి సంక్షోభాలు, సవాళ్లు, పరీక్షలు ఎన్నడూ ఎదురుకాలేదా? మన దేశం వాటిని ఎన్నడూ ఎదుర్కోలేదా?
ఇతర అణగారిన సామాజిక వర్గాల వలె స్త్రీలు కూడా చరిత్రలో పాత్రధారులుగా, చారిత్రక వ్యక్తులుగా విస్మరణకు గురయ్యారు. వాళ్లు భర్తలు, కొడుకుల చాటునో, దానం ఇచ్చిన రాణీవాస స్త్రీలుగానో మిగిలిపోయారు.