‘ఇసంత రమ్మంటే ఇల్లంతా నాదే’ అన్నట్లుంది కేంద్ర ప్రభుత్వం వ్యవహారం. మన ‘మిషన్ భగీరథ’ను కాపీ కొట్టి.. కనీసం కృతజ్ఞతైనా తెలుపకపోగా.. ఇప్పుడు తెలంగాణలో ఇంటింటికీ తామే ‘జల్ జీవన్ మిషన్' ద్వారా నల్లా నీళ్లు
నాడు తన విధ్వంస యుద్ధోన్మాదం ద్వారా, భిన్నధృవాల వంటి సామ్రాజ్యవాద బ్రిటన్! క్యాపిటలిస్టు అమెరికా! సోషలిస్ట్ రష్యాలు చేతులు కలిపి నడిచే విధంగా చేశాడు హిట్లర్! నేడు తన ప్రమాదకర పోకడల ద్వారా...
రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు, పరిశ్రమలకు మధ్య వారధిగా నిలుస్తున్నది. వేతనాలు, భద్రత, సంక్షేమం, పని గంటలు, సెలవులు, బోనస్, గ్రాట్యుటీ వంటి పలు అంశాలలో కార్మికులకు అనుకూలంగా చర్యలు చేపడుతున్నది.
మెజారిటీవాదం పేర మతతత్వ శక్తులు దేశంలో చేస్తున్న అరాచకం అంతా ఇంతా కాదు. మోదీ అధికా రంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా విద్యనే కాషాయీకరణ చేసే కుట్రకు తెరలేపారు. విద్యను ప్రైవేటీకరించటం, విదేశాల్లో చదివేందుకు
నేడు ఛత్రపతి సాహు మహరాజ్ 100వ వర్ధంతి ఛత్రపతి శివాజీ వారసుడిగా కొల్హాపూర్ సంస్థానాన్ని పాలించిన ఛత్రపతి సాహు మహరాజ్ (1874-1922) తన పాలనా కాలంలో అనేక సంస్కరణలను ప్రారంభించారు. 48 ఏండ్లు మాత్రమే జీవించిన ఆయన.. నవీ
ఒక ముక్కు పచ్చలారని బాలబ్రహ్మచారి.. ముఖంలో మూర్తీభవించిన బ్రహ్మ తేజం.. ఒకపూరి పాక ముందు నిలిచి ‘భవతీ భిక్షాం దేహి’ అన్నాడు. పాకలోంచి బయటికివచ్చిన ఆ ఇల్లాలు ముఖంలో కంగారు. బ్రహ్మ తేజస్వి బ్రహ్మచారికి భిక్ష
హైదరాబాద్ ప్రాంత 1600 ఏళ్ళ చరిత్రకు సాక్ష్యం చైతన్యపురి శాసనంకృష్ణా-గోదావరి మధ్య విస్తరించిన రాజ్యం.. రాజాదరణ పొందిన వైదికం, బౌద్ధం హైదరాబాద్లో మూసీ అనగానే ఒక ‘పెద్ద మురికి కాలువ’ అనే బాధాకరమైన భావన కలుక�
finland education system | ఫిన్లాండ్ మానవాభివృద్ధి, సుస్థిరాభివృద్ధిలో ముందున్న దేశం ఫిన్లాండ్. అవినీతిని పూర్తిగా నిర్మూలించగలిగిన దేశంగా గుర్తింపు పొందింది. ‘హ్యాపీనెస్ ఇండెక్స్’లో ముందువరుసలో ఉంది. ఈ దేశం జన�
‘మేక్ ఇన్ ఇండియా’ అంటూ నినాదం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, భారత్ను ప్రపంచానికే తయారీ కేంద్రంగా మారుస్తామని ప్రకటించారు. కానీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా కనబడుతున్నాయి. భారత్లో తమ వాహనాల తయారీని నిల�
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిస్థితులు మారాయి. కేటీఆర్ టెక్స్టైల్స్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేనేత పరిశ్రమలో పెద్ద కదలిక వచ్చింది. చేనేత పరిశ్రమ ముందుకు సాగుతున్నది. రాష్ట్రంలో ఏటా ఘనంగా �
ఒక కార్య సాధకుడు రాష్ట్రంలో అనితర సాధ్యమైన కార్యమొకటి మొదలు పెట్టాడు. దళితుల కుటుంబాల్లో వెలుగులు పంచే కార్యక్రమం అది. ఆ కార్యక్రమం పేరు‘దళితబంధు’. కార్యసాధకుడు కేసీఆర్. ‘దళితబంధు’ ప్లానింగ్ అంతా ముఖ�
గుండ్ల పోచంపల్లిలో సింధు లోయ నాగరికత స్పెయిన్లోని అల్టామీర గుహలు, అర్జెంటీనాలోని పేరిటో మోరెనో గుహలు, మహబూబ్నగర్కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీర్ల గుట్ట.. ఈ మూడు ప్రదేశాల్లోనూ రాతి గోడల మీద చేతి ముద్రలు
దళితజాతిని జాగృతం చేస్తూ వారిని ఆర్థిక స్వావలంబన దిశగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ సమాజం అండగా నిలవాలి. అందులో దళిత సంఘాల నేతలు, మేధావులు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు పూర్తి బాధ్యతతో ‘�