టోక్యో ఒలింపిక్స్లో రెజ్లర్ రవి దహియా రజతం గెలువటంతో దేశం మురిసిపోయింది. కొడుకు సాధించిన ఘనతకు ఆయన తండ్రి రాకేశ్ దహియా కండ్లు మెరిశాయి. అంతకుమించి ఏదో ఆశిస్తున్నట్టుగా కనిపించాయి ఆయన కండ్లు. తన కుమార
‘పుండుకు సమురు లేదు గానీ.. ఎడ్ల కొట్టంల దీపం పెట్టుమన్నడట’ ఈ సామెత ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వ తీరుకు సరిగ్గా సరిపోతుంది. ఓవైపు దేశంలో ఎక్కడ చూసినా టీకా కొరత వేధిస్తున్నది. మరోవైపు 45 ఏండ్లకు పైబడినవారికి ఇం
కొవిడ్ సెకండ్ వేవ్ ప్రబలడానికి ఎన్నికల సంఘం కారణమని మద్రాస్ హైకోర్టు ఓ కేసు వాదనల సందర్భంగా అభిప్రాయపడింది. హత్యానేరం కింద ఎలక్షన్ కమిషన్ మీద కేసు పెట్టాలన్నది. ఇది తీవ్రమైన వ్యాఖ్య. ఈ వ్యాఖ్యలను �
పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణతో పశ్చిమాసియాలో ఎట్టకేలకు శాంతి నెలకొన్నది. పదకొండు రోజుల విధ్వంసకర రక్తసిక్త యుద్ధానికి తెరపడింది. ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ శాంతి ఒప్పందాన్ని ఇరుపక�