నవ భారతాన్ని సాకారం చేస్తామని పలు పార్టీలు ఎన్నికల ప్రణాళికల్లో ప్రముఖంగా ప్రస్తావిస్తాయి. ఎన్నికల రణ క్షేత్రంలో హోరెత్తించే వాగ్దానాలు, నినాదాలతో దశాబ్దాలుగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయి.
తరాల తరబడి తండ్లాడిన మునుగోడు తెలంగాణ రాష్ట్రంలోనే ఇన్ని మంచి నీళ్లు తాగింది. చెదిరిన ఆశలను పోగు చేసుకుని నూతన భవితను పునర్నిర్మించుకుంటున్నది. అందుకే మిషన్ భగీరథకు మునుగోడు జనం ప్రేమగా పెట్టుకున్న ప�
ఓరుగల్లు సింహాసనమెక్కిన అందరు పాలకులు దేవగిరి యాదవులతో యుద్ధం చేసిన వారే. యుద్ధమే కాదు కొన్ని సందర్భాల్లో వియ్యం కూడా చేశారు. ఇంకొన్ని సార్లు యాదవుల రాకుమారులు, వంశస్థులు కాకతీయులకు సామంతులుగా కూడా తెల�
ప్రతి మనిషి మనుగడకు ఆహారం ఎంతో ముఖ్యం. కానీ నేడు ఆహారం అందరికీ అందుబాటులో లేకపోవడం, ఆకలి కేకలు మిన్నంటడం ఆందోళన కలిగిస్తున్నది. ఆహార పదార్థాల ధరలు పెరగడం ఇందుకు ముఖ్య కారణమైతే, ఆహార వృథా మరొక కారణం. ఆహారం వ
భారతదేశ ప్రధాని మోదీ తన మిత్రుడైన అదానీకి మన్నార్ పవర్ ప్రాజెక్ట్ను ఇవ్వాలని తమపై ఒత్తిడి తెచ్చాడని స్వయంగా శ్రీలంక సిలోన్ విద్యుత్ బోర్డు చైర్మన్ ఎం.ఎం.సి.ఫెర్డినాండో వెల్లడించింది వాస్తవం కాదా
‘అవ్వా కొంచెమాగవా.. ఓ ఐదు నిమిషాలైతే అన్నమొస్తది..’ ‘అన్నం ఉందా అయ్య’ అనడిగిన ఓ అవ్వను బతిలాడినట్టుగా అన్నడు అన్నం బెట్టే మనిషి. ఆయన మాటకు ‘సరే..’ అన్నట్టుగా ఎంబడున్న పిల్లతల్లినేస్కొని వొయి చెట్టు కింద కూ�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవహార శైలిని వ్యతిరేకించే ఆ పార్టీ నేతలు ఎప్పుడూ చెప్పే మాట ఒకటే. రేవంత్ ఒంటెత్తు పోకడలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్దామంటే అపాయింట్మెంట్ దొరకదు, పోనీ.. రాష్ట్ర ఇ�
ఒకానొక సందర్భంలో ఒక జాతి గుర్రం యుద్ధానికి సన్నద్ధమవుతుంది. ‘ఇంకా సమయం ఉంది కదా!’ అని సమీపంలో ఉన్న మైదానంలో వేగంగా పరిగెత్తుతూ తన పిక్కబలానికి తానే మురిసిపోయింది. యుద్ధ రంగంలో మెరుపు వేగంతో దూసుకుపోతానన
కన్నతల్లికి గంజి పోయనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తనని అన్నడట అనే నానుడి, ప్రస్తుతం మునుగోడు ఎన్నికల్లో హాట్టాపిక్గా మారింది. అక్కడి నాయకులు తమ రాజకీయ ప్రత్యర్థులపై ఈ నానుడిని కాస్త అటు ఇటుగా �
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాదయాత్ర చేసుకుంటూ నల్లగొండ జిల్లాకు, మునుగోడు ప్రాం తానికి వచ్చి ఇక్కడి ప్రజల బాధలను చూసి కన్నీరు మున్నీరైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు ‘చూడు చూడు నల్లగొండ... గుండె మీద ఫ్లోర�
అధికారం కోసం అర్రులు చాచే రోజుల్లో సైతం ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా సీపీఐ పని చేస్తున్నది. అక్టోబర్ 16న ‘సేవ్ నేషన్' పేరుతో నిర్వహించే జాతీయ సదస్సులో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలను ఒకతాటిపై