‘ప్రపంచమంతా ఒక్కటే కుటుంబం అని భారతీయ సంస్కృతి భావిస్తుంది. వసుధైక కుటుంబమే మా అభిమతం’ అని ప్రధాని మోదీ ఏ దేశానికి వెళ్లినా ఘనంగా చెబుతారు. ప్రపంచం సంగతి అటుంచి భారతదేశం మొత్తాన్నైనా ఒక కుటుంబంగా మోదీ భ�
‘రైతుల ఆత్మహత్యలు ఇప్పుడు కొత్తగా జరుగుతున్నయా? ఏండ్ల నుంచీ ఉన్నవే కదా!’- రాష్ట్రంలో అన్నదాతలు బలవన్మరణాలకు ఎందుకు పాల్పడుతున్నారని విలేకరులు ప్రశ్నిస్తే మహారాష్ట్ర వ్యవసాయమంత్రి స్పందన ఇది.
తెలంగాణ ఆరు దశాబ్దాలకల. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కలగానే మిగిలిపోతుందేమోననే ఆందోళనను పక్కకునెట్టి రాష్ర్టాన్ని సాధించి తెలంగాణకు కొత్త వెలుగులను అందించిన మహానేత మన ముఖ్యమంత్రి కేసీఆర్.
రువాండా.. ఆఫ్రికాలో ఒక చిన్న దేశం. జనాభా కోటిన్నర ఉండదు. అటువంటి దేశం 1994లో జాతిపరమైన విద్వేషంలో కూరుకుపోయి భయంకరమైన హత్యాకాండ చోటు చేసుకుంది. కేవలం 100 రోజుల్లో దాదాపు 8 లక్షల మంది టుట్సీ జాతి ప్రజలు మరణించార�
ఎలాగైనా ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకోవాలనే ఆలోచనతో ప్రతిపక్ష పార్టీల నాయకులు పాదయాత్రలు మొదలు పెట్టారు. యాత్రలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్లవి సరైన రాజకీయ పరిజ్ఞానం లేని రెచ్చగొట్టే ప్రస
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చకు బదులిస్తూ ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలు గమనార్హమైనవి. గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు 356 అధికరణాన్ని దుర
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఏ సమస్య వచ్చినా, ఏ విమర్శ వచ్చినా దానిని సూటిగా ఎదుర్కోకుండా దేశభక్తి, జాతీయవాదం పేరు చెప్పి తప్పించుకునే బీజేపీకి తగినట్లుగానే,
దేశ సంపదను కేంద్రం కార్పొరేట్లకు ధార పోస్తున్నదనేది జగమెరిగిన సత్యం. అప్పుల భారం తీర్చుకోవడానికి ప్రభుత్వరంగ సంస్థలను తన మిత్రులకు అప్పనంగా కట్టబెడుతున్నది. అక్కడినుంచి తెచ్చిన డబ్బులు ఏమయ్యాయో ఎవరి�
రాష్ట్ర ఆవిర్భావ అనంతరం నల్గొండ, మునుగోడు ప్రాంతాల్లో ఫ్లోరైడ్ భూతాన్ని కూకటివేళ్లతో పెకిలించిన ఘనత కేసీఆర్ది. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులకు రూ.2 వేలు, దివ్యాంగులకు రూ.3 వేల పించన్లను అందిస్తున్నారు.
‘వీధి కుక్కల దాడిలో వ్యక్తి మృతి’, ‘చిన్నారిని లాక్కెళ్లిన వీధి కుక్కలు’.. పత్రికల్లో ఇలాంటి వార్తలను తరచూ చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా వాన కాలంలో వీధి కుక్కల వల్ల అధిక మరణాలు సంభవిస్తుంటాయి.
బీజేపీ కొనసాగిస్తున్న అసత్య, విష ప్రచారాల కాలనాగుల నుంచి మునుగోడు ప్రజలను చైతన్యపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రజల మధ్యన ప్రత్యేకించి యువతలో అసత్య ప్రచారాన్ని సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొడుతున్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం కులం, మతం ఆధారంగా రాజకీయాలు చేస్తున్నది. దేశ ప్రజలను, యువతను మతం మత్తులో ముంచుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నది. ఇదిలాగే కొనసాగితే గుండు పిన్నీస్ నుంచి విమానాల దాక�