కేంద్రం బొగ్గు గనుల ప్రైవేటీకరణను కొనసాగిస్తున్నది. మరోవైపు ప్రభుత్వ రంగ బొగ్గు కంపెనీలకు అవసరమైన మేరకు ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించుకునేందుకు నిధులు లేకుండా చేస్తున్నది.
ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించే 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటవుతుందని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. రాజ్యాంగపీఠం ఇచ్చిన తాజా తీర్పుతో ఈడబ్ల్యూఎస్ కోటాపై తలెత్త�
ప్రజలకు దారిచూపే శక్తిమంతమైన సిద్ధాంతం ఉన్నవారు తడబడరు. త్యాగాలకు వెనుదీయరు. తమకు అండగా నిలిచినవారిని, సంక్షేమాన్ని ఆచరణలో చూపించిన వారిని ప్రజలు అక్కున చేర్చుకుంటారు. మునుగోడు ఫలితం దీనిని రుజువు చేస�
తొలి దశ అయినా మలిదశ అయినా తెలంగాణ ఉద్యమం పొడుగునా ఉద్యోగుల పాత్ర విస్మరించలేనిది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేదాక అనేక పార్టీలు ‘జై తెలంగాణ’ అని నినదించాయి.