ఎవరైనా చాలారోజుల తర్వాత తారసపడితే ‘ఎలా ఉన్నారు?’ అని పలకరించడం సహజం. ఈ ప్రశ్నకు చాలామంది ‘ఏదో అలా నడిచిపోతున్నది!’ అని అనాసక్తంగా జవాబు ఇస్తుంటారు. జీవితంపై సరైన దృక్పథం,
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రజలు ఆశించారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలు పరిష్కారమైతే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందనీ వాళ్లు భావ�
రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ గద్దె ఎక్కుతున్నది. అధికారం కోసం అవసరమైతే తమ మిత్రపక్షంగా ఉన్న వారినైనా గద్దె దింపడానికి వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలు అధికార
రానున్న సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తే, అప్పుడు మీకు సంఖ్యా బలం లేకపోతే, కేసీఆర్ దగ్గర ఆ బలం ఉంటే మీరు ఆయన మద్దతు అడగరా? ఈ ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీ సూటిగా సమా�
నేతాజీ అంటే దేశ ప్రజానీకానికి గుర్తుకొచ్చేది సుభాష్ చంద్రబోసే. కానీ, మన దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ప్రజలకు మాత్రం బోస్తోపాటూ ములాయం సింగ్ యాదవ్ కూడా స్ఫురణకొస్తారు. ఎందుకంటే, నాలుగ�
ఐటీ రంగంలో హైదరాబాద్ సాధిస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలన్న బీజేపీ, ప్రభుత్వ కుట్రలకు ఐటీఐఆర్ రద్దు పరాకాష్ట కాదా? పాలమూరు-రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తామని 2014 ఎన్నికల సభలో సుష్మా స్వరాజ్ హామీ ఇ
దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న దారిద్య్రాన్ని పూర్తిగా నిర్మూలించడానికి సమర్థవంతమైన ఆర్థిక నిపుణుల అవసరం ఈ దేశానికి ఎంతో ఉన్నది.రోజురోజుకు పెరుగుతున్న డాలర్ ధరలతో పోలిస్తే రూపాయి విలువ పడిపోతున్నది.
దేశంలో ఉన్న పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులు గుర్తించి, వారి అభివృద్ధికి కృషిచేయాలి. కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు నిధులు ఎక్కువగా కేటాయించి ఖర్చుచేయాలి.