‘ప్రజాస్వామ్యం విజయవంతం కావటంలో ప్రతిపక్షాల నిర్మాణాత్మక పాత్ర కీలకమైనది’ అని రాజనీతిశాస్త్రం చెబుతుంది. ప్రధానికి విపక్ష నేతలు, ముఖ్యమంత్రులు రాసిన లేఖను ఇటువంటి నిర్మాణాత్మక పాత్రను పోషించటంలో భాగ
నీటి పారుదల ప్రాజెక్టుల ఫలితంగా చేపల పెంపకానికి అనువైన నీటి వనరుల విస్తీర్ణం 6 లక్షల హెక్టార్ల నుంచి 7.5 లక్షల హెక్టార్లకు పెరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర సాకారంతోనే సాధ్యమైంది. ఉపరితల జల వనరుల (ఇన్ ల్యాండ్
ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాల్లో రాణిస్తున్న భారతీయులు భారత పౌరసత్వాన్ని వదులుకొంటున్నారు. 2020-21లో 1.63 లక్షల మంది భారతీయులు ఈ దేశ పౌరసత్వాన్ని వదులుకొన్నారు. ఐదేండ్ల కిందటి గణాంకాలతో పోలిస్తే ఇది రెట్టింపు అయ
బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేండ్లలో ప్రజలకు మేలు చేసే ఒక్క సంక్షేమ పథకం లేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పాలకులు 68 ఏండ్లలో 50 లక్షల కోట్ల అప్పు చేస్తే 56 ఇంచుల ఛాతీ ఉన్న విశ్వగురువు ఎనిమిదేండ్లలో �
ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఒక్కసాయం చేయని మోదీ ఇదివరకే వినియోగంలో ఉన్న ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడానికి వచ్చారు. అదే ఊకదంపుడు ఉపన్యాసం మినహా తెలంగాణకు మోదీ పర్యటనతో ఒరిగిందేం లేదు.
దేశంలో నీటి లభ్యత, వాడకంపై బీఆర్ఎస్ ద్వారా కేసీఆర్ దేశ ప్రజలకు విధాన పరమైన పరిష్కారం చూపే అవకాశం ఉన్నది. కేసీఆర్ మొదటి నుంచి రైతు పక్షపాతి. బీఆర్ఎస్తో దేశంలోని రైతులను ఏకం చేయనున్నారు.
ఇటీవల ఆరు రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ధన బలంతో గెలవాలని బీజేపీ ప్రయత్నించింది. కానీ సఫలం కాలేకపోయింది. తెలంగాణ, బీహార్, మహారాష్ట్రల్లో ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షి�
రెండు దశాబ్దాలుగా లాభాల్లో ఉన్న బొగ్గు సంస్థల్లోని ఉద్యోగులకు 3 శాతం కన్నా ఎక్కువ జీతం పెంచేది లేదని కేంద్రం చెబుతున్నది. ఇలా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై కార్మికులు భగ్గుమంటున్నారు. అందుకే రామగుండ�