మాంఝా భాయ్ కారును కేరెళ్లి, ధారూర్, మన్సాన్పల్లి, మందాపూర్, కందనెల్లి మీదుగా తాండూర్లోని సయ్యద్ ఖాదర్ భాషా ఇంటికి తీస్కవోతున్నడు. తాండూర్కు కర్ణాటక బార్డర్ తొమ్మిది కిలో మీటర్ల దూరంల ఉంటది. ఖాద�
మోదీ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి పబ్లిక్రంగ సంస్థలను బజారులో అమ్మకానికి పెడుతూనే ఉన్నది. ఇప్పుడు వరుసలో మినీ రత్న ‘లైఫ్ కేర్ లిమిటెడ్' సంస్థనూ చేర్చిం ది.
తన నిరంకుశ పోకడలు, వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి ఉక్రెయిన్పై దాడికి దిగిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పుడు ఆ ఊబి నుంచి బయటపడలేక తంటాలు పడుతున్నాడు.
మత ప్రచారకుడొకరు ఓ గృహస్థును అడిగిన ప్రశ్నకు జవాబు అది! వెర్రి తలలు వేసే మత ప్రచారం, వ్యాపారంలా చేసే మత మార్పిడులు, ప్రభుత్వ పాలనలోకి చొచ్చుకు వస్తున్న మతంపై పశ్చిమ దేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న సెటైర్�
కొవిడ్ విపత్కర సమయంలో ఐటీ ఉద్యోగులు వరంలా భావించిన మూన్ లైటింగ్ నేడు కంపెనీలకు శాపంగా మారింది! ఇది నైతికమా, అనైతికమా అనే చర్చ జోరుగా సాగుతోంది. రెండు పక్షాలు తమదైన వాదనలు వినిపిస్తున్నాయి. మూన్ లైటిం�
ప్రభుత్వరంగ అధీనంలోని పోర్టులు, ఎయిర్పోర్టులు, రోడ్లు, విద్యుత్రంగ సంస్థలు, గనులు తదితర సంపదనంతా తమకు నచ్చిన కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వం కట్టబెడుతుండటం వివాదాస్పదమవుతున్నది.
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్నట్లుగా- కుట్రలు, కువిమర్శలు తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని దాచిపెట్టలేవు. ఆర్బీఐ తాజా నివేదిక ఈ సత్యాన్ని నిరూపించింది.
‘బీజేపీ-హిందూ-మోదీ’ పట్ల వ్యతిరేకతతో కాదు, చుట్టుముడుతున్న పెను ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడుకోవాలన్న తపనతో చేస్తున్న సూచనగా దయచేసి దీన్ని చదవండి, చదివించండి, వినిపించండి!
మొన్నటి కరోనా విలయ తాండవాన్నే తీసుకుందాం. యావత్ ప్రపంచాన్ని గజాగజా వణికించిన వైరస్ను ఏ దేశ ప్రభుత్వమూ అడ్డుకోలేదు. కరోనా పని కరోనా చేసుకుంటూ వెళ్తే పాలకుల నుంచి ప్రజల వరకు అందరూ బిక్క మొహం వేసుకొని చూ�
బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలు ఎనలేనివి. ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి మన బాబాసాహెబ్. దేశ భవిష్యత్తు, ప్రజల కోసం ఆయన సారథ్�