మహాత్మా గాంధీ, నెహ్రూ, భగత్సింగ్, ఆజాద్ వంటి ఎందరో వీరుల నాయకత్వాన సాధించిన స్వాతంత్య్ర ప్రసాదాన్ని అందుకోవడానికి 75 ఏండ్ల కింద ప్రారంభమైన పండుగ 1947 ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం. ఏటా ప్రజా విజయాన్ని, ప్�
‘స్వాతంత్య్రం వచ్చెననీ సభలే చేసి, సంబరపడగానే సరిపోదోయి.. సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయమనుకుంటే పొరపాటోయి!’ అంటూ స్వరాజ్యం సిద్ధించిన తొలినాళ్ళలోనే ఒక సినీ గీతం ద్వారా హెచ్చరించాడు మహా కవి శ్
బీజేపీ నాయకులు బానిస రాజకీయాలకు ప్రతినిధులుగా నిలువదలుచుకున్నారా లేక స్వేచ్ఛా భారతాన్ని కోరుతున్నారా అనేది స్పష్టం చేయాలి. జాతీయ
పతాకావిష్కరణను బహిష్కరించాలంటూ పిలుపు ఇచ్చిన నర్సింఘానంద్ ఉన్మాద వ్
దేశంలో కమ్యూనికేషన్ రంగంలో విశిష్టమైనది టెలి కమ్యూనికేషన్ సంస్థ. మారుమూల ప్రాంతాలు మొదలుకొని, దేశ సరిహద్దు ప్రాంతం వరకు సేవలను విస్తరించిన సంస్థ బీఎస్ఎన్ఎల్.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గిరిజనుల వినాశనానికి శ్రీకారం చుట్టింది. 2022 జూన్ 28న ‘ఫారెస్ట్ కన్సర్వేషన్ నిబంధనలు-2022’ను తీసుకువచ్చింది. ‘కన్సర్వేషన్' (పరిరక్షణ) పేరుతో వచ్చిన ఈ నిబంధనలు అంతులేన
1994 డిసెంబర్ 23న మూలవాసులకు సంబంధించి ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి వర్కింగ్ గ్రూపు జెనీవాలో సమావేశమైంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 9వ తేదీని ‘ప్రపంచ మూలవాసుల దినం’గా ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రకటించింది.
దళిత, బహుజన, ముస్లిం, ఆదివాసుల సాంస్కృతిక ఐక్యతకు పునాది తెలంగాణ పీర్ల పండుగ. ఇది పేరుకే ముస్లిం పండుగ. కానీ, దీన్ని ఎక్కువ మొత్తంలో జరుపుకొనేది దళిత, బహుజనులే.
‘సబ్కా సాత్ సబ్కా వికాస్' అని నినాదం ఇచ్చినప్పటికీ, ‘సబ్ కో హాత్.. సబ్ కా వినాశ్' (అందరికీ హ్యాండివ్వటం.. నాశనం చేయటం) అనే విధానాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆచరణలో పెడుతున్నట్టున్నది!
డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు సంపాదకత్వంలో వెలువడిన ‘భావదర్పణం’ కవితా సంకలనం, డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి ‘సీతమాట’ ద్విశతి ఆవిష్కరణ సభ 2022 ఆగస్టు 7న ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు హైదరాబాద్ రవ