నేడు ప్రపంచం దృష్టిని ఆకర్షించిన కాళేశ్వరం, ఒకప్పుడు కారడవిలో మిణుకు మిణుకుమంటూ వెలిగే దివ్యక్షేత్రం. నేడు ప్రపంచ ప్రసిద్ధ సాంస్కృతిక వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం నాడు పాలంప
లాటిన్ అమెరికాలో మరోమారు వామపక్ష పవనాలు వీస్తున్నా యి. ఇటీవల కొలంబియాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ కమ్యూనిస్టు గెరిల్లా, హ్యూమేన్ కొలంబియా పార్టీ అధినేత గుస్తావో పెట్రో ఘనవిజయం సాధించటంతో.. లెఫ్ట�
దేశ ప్రజల వర్తమానపు ఆలోచనా ధోరణి, మానసిక స్థితి, కేసీఆర్ దార్శనికత, అనుభవం, సామర్థ్యం, తిరుగులేని పట్టుదల కలగలిసి ప్రత్యామ్నాయ ఆవిష్కరణకు దారి తీయగల అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. చుట్టూ తేరిపార జూస్తే, అందుకు
బుల్డోజర్ కూల్చివేతకు, విధ్వంసానికి ప్రతీక. కానీ నేడు బుల్డోజర్ సుపరిపాలనకు ప్రతీకగా బీజేపీ పాలకులు చూపుతున్నారు. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న కొందరిని ముద్దాయిలుగా చూపి, వారి ఇండ్లను నేల మట్టం
ఇటీవల తెలంగాణకు వచ్చిన అమిత్ షా, రాహుల్గాంధీ ఎనిమిదేండ్లుగా రాష్ట్రంలో ఒక్క మంచి పని జరగలేదన్నారు. ముఖ్యంగా అమిత్ షా కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు.
‘రైతే రాజు’గా భావించిన మన దేశంలో ఆ రైతులనే అరిగోస పెడుతున్నది మోదీ ప్రభుత్వం. ముఖ్యంగా తెలంగాణ రైతులపై మరింత వివక్ష చూపుతూ, వరి ధాన్యం కొనే విషయంలో అనేక కొర్రీలు పెట్టింది. అయినప్పటికీ, రైతుబాంధవుడు కేసీ�