ప్రజలకు సకల వైద్య సౌకర్యాలను పెంపొందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. దీంట్లో భాగంగానే రాజధాని హైదరాబాద్కు నలుదిక్కులా నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నద
ఈ ఏప్రిల్ నెల మహత్తరమైనది. బాబూ జగ్జీవన్రామ్, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావ్ ఫూలే లాంటి సామాజిక తత్వవేత్తలు, జ్ఞాన సంపన్నులు, రాజనీతిజ్ఞులు, సంస్కర్తలు, వైతాళికులు ఇదే నెలలో జన్మించారు (వ�
కరీంనగర్ జిల్లా కురిక్యాల గ్రామంలో గుట్ట మీద ఒక పెద్ద బండకు కొన్ని శిల్పాలు, కింద శాసనం చెక్కి ఉంది. బొమ్మలమ్మ గుట్టగా పిలుచుకునే ఈ గుట్ట మీద జైన తీర్థంకరులు, స్థాన దేవతల బొమ్మలున్నాయి.
‘సార్ తెలంగాణలో ధాన్యం బాగా పండింది. మీరు ధాన్యం కొని రైతులను ఆదుకోవాలి. పంజాబ్ రైతులెంతో తెలంగాణ రైతులూ అంతే. మీరు ఎలాగైనా ధాన్యం కొనాలి. ప్రధానికి మా సమస్యను మీరు బ్రీఫ్ చేయండి. మీరు చెప్పాక మేం వెళ్ల�
నేడు మధ్యవయస్కులుగా ఉన్నవాళ్లందరికీ ప్రత్యేకించి గ్రామీణ నేపథ్యం ఉన్నవాళ్లకు పౌరాణిక సినిమాలు చూసిన అనుభవం కానీ, చందమామ కథలతో కానీ మంచి పరిచయం ఉంటుంది. ఆ కథల్లో, సినిమాల్లో పెళ్లీడుకొచ్చిన ఒక రాకుమారి/�
నిజాంబాద్... కంటేశ్వర్... ఓ చిన్న ఇల్లు... ఆ ఇంట్లో ఉండేది అమ్మ రాజుబాయితోని గలిపి ఆరుగురం ఆడోళ్లమైతే, బాపొక్కడే మొగ మనిషి. బాపు బీడీ కంపెనీల వంటల్జేయడానికి పోవుడే ఆల్శం...
‘ఊరుతో సంబంధం లేనివాడు వచ్చి తోరణం కడితే’ అనే అర్థంలో తెలంగాణలో చెప్పుకొనే సామెత ఇది. రాష్ట్రంలో ప్రస్తుతం అచ్చం అలాంటి పరిస్థితే నెలకొంది. సంక్రాంతి పండుగప్పుడు కనిపించే గంగిరెద్దుల్లా కొందరు నేతలు ప�
(1966లో శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో కాళోజీ చదవిన గేయం .. కొన్ని భాగాలు.) (కాళోజీ వాళ్ల కులదైవం బీదర్లో ఉన్న ఝర్ణీ నరసింహస్వామి. ‘హేతువాద’ అనే పద�
సాహిత్య విమర్శలో కూడా విరసం కొత్త పుంతలు, పంథాలను ప్రవేశ పెట్టింది. ఒక రకంగా సాహిత్య రంగంలో త్రిపురనేని మధుసూదనరావు, కేవీఆర్, కోకు తదితరులు ‘సాహిత్యంలో వర్గపోరాట’మే చేశామని చెప్పుకొన్నారు. రూపవాదాన్ని,
ఎల్లప్పుడు ఇతరులను నిందించటంలో ప్రతిభా పాటవాలు ప్రదర్శించడం, తాను చేయవలసిన పనులను పట్టించుకోక పోవడం, మంచివారియెడల ద్వేషభావము కలిగియుండటం... ఈ మూడు లక్షణాలు ప్రతివ్యక్తికి ప్రమాదకరం. కాబట్టి ఎవరైనా ఇతరు�
‘ఏ రోజైతే భారతదేశంలో స్త్రీ అర్ధరాత్రి స్వేచ్ఛగా నడవగలిగిన పరిస్థితి ఉంటుందో ఆ రోజే భారతదేశానికి స్వేచ్ఛ లభించినట్టు’ అని మహాత్మాగాంధీ ఎప్పుడో చెప్పారు.మహిళల భద్రతకు సంబంధించి భవిష్యత్ తరం నాయకులకు �
మనకు పరమేశ్వరుడే జన్మ, ఆయువు, భోగాలను ఇస్తున్నాడని మరువరాదు. అయితే, పరమేశ్వరుడు మన ప్రమేయం లేకుండా, తన ఇష్ట ప్రకారమే ఆ మూడింటిని ఇస్తాడనేది అసంగతం. మనం చేసే కర్మలను బట్టి జన్మ సంప్రాప్తమవుతుంది.
కాలగర్భంలో కలిసిపోయిన బోధగయను బర్మా బౌద్ధులు, 1880లలో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ తిరిగి నిలిపి బౌద్ధ ప్రపంచానికి అతి ముఖ్యమైన చారిత్రకస్థలాన్ని అందజేశారు. అట్లాగే 1897లో ఏ ఫ్యూరర్, 1901లో జనరల్ ఖడ్గ షంషేర్�